• March 13, 2025
  • 25 views
యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

జనం న్యూస్// మార్చ్// 13 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు,…

  • March 13, 2025
  • 20 views
సిరికొండ లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన కార్యక్రమం..!

జనంన్యూస్. 13. నిజామాబాదు. సిరికొండ. తెలంగాణా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉమ్మడి నిజామాబాద్ , కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క. జన్మదిన మహోత్సవంను రస్కరించుకొనినిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కన్వీనర్ మల్లెల సాయి చరణ్ ఆధ్వర్యంలో సిరికొండ మండల…

  • March 13, 2025
  • 18 views
19న ధర్నాను విజయవంతం చేద్దాం

ఇసుక సొసైటీల జిల్లా అధ్యక్షుడు ఈసం.రాజు మార్చి 13 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా ఏటూరునాగారంమండలం ఐటీడీఏ ఆవరణలో ములుగు జిల్లాలోని ఇసుక సోసైటీ సభ్యులు జిల్లా కన్వీనర్ టింగ.బుచ్చయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు సమావేశాన్ని ఉద్యేసించి జిల్లా…

  • March 13, 2025
  • 23 views
ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

డాక్టర్ చందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ.. జనం న్యూస్ // మార్చ్ // 13 // జమ్మికుంట // కుమార్ యాదవ్..జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జగ్గయ్య పల్లి గ్రామంలో గురువారం జరుగుతున్న ఆరోగ్య…

  • March 13, 2025
  • 25 views
ఏఎంసీ పాలకవర్గం సాధారణ సమావేశం..

రైతుల సహకారం మార్కెట్ కమిటీ అభివృద్ధి పాలకవర్గ ఉద్దేశం: చైర్మన్ మద్నూర్ మార్చ్ 13 జనం న్యూస్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా లోనే పత్తి పంట కొనుగోళ్లలో ప్రఖ్యాత గాంచిన మద్నూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం గురువారం ఏఎంసీ…

  • March 13, 2025
  • 25 views
..శ్రీ వేద పాఠశాలలో హోళీ సంబరాలు..

జనం న్యూస్ మార్చి 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవిశాయంపేట మండలం లోని పెద్దకోడపాక గ్రామంలోని శ్రీ వేద పాఠశాలలో గురువారం ముందస్తుగా హోళీ సంబరాలు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు విజయ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు జాజిరి ఆటలు…

  • March 13, 2025
  • 25 views
ఆ గ్రామానికి కీడు సోకింది

జనం న్యూస్ // మార్చ్ // 13 // జమ్మికుంట // కుమార్ యాదవ్..కరీంనగర్ జిల్లా..హుజురాబాద్ నియోజకవర్గం.. జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో ఒకే నెలలో పదిమంది పై బడి మృతి చెందినారని గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెళితే గ్రామస్తులు అందరూ…

  • March 13, 2025
  • 21 views
శ్రీ వేద పాఠశాలలో హోళీ సంబరాలు..

జనం న్యూస్ // మార్చ్ // 13 // జమ్మికుంట // కుమార్ యాదవ్..కరీంనగర్ జిల్లా..హుజురాబాద్ నియోజకవర్గం.. జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో ఒకే నెలలో పదిమంది పై బడి మృతి చెందినారని గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెళితే గ్రామస్తులు అందరూ…

  • March 13, 2025
  • 25 views
మండలానికి చేరని రేషన్ బియ్యం

జనం న్యూస్ మార్చి 13(నడిగూడడెం) రేషన్ బియ్యం కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ వరకే రేషన్ దుకాణాలకు బియ్యం చేరడంతో పాటు పంపిణీ కూడా ప్రారంభమయ్యేది. ఈ నెల లో ఇప్పటివరకు రేషన్ బియ్యం రాలేదు. నడిగూడెం…

  • March 13, 2025
  • 32 views
ఏఎన్ఎమ్ ల నియామకం ఎప్పుడమ్మా?

జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మార్చ్ 13, (రిపోర్టర్ ప్రభాకర్): గిరిజన విద్యార్థులు మరణాల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఏ ఎన్ ఎమ్ ల నియామకం దస్త్రం పై మొదటి సంతకం పెట్టామని ప్రకటించిన గిరిజన సంక్షేమం శాఖ మంత్రి,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com