• August 6, 2025
  • 15 views
గ్రామ కమిటీలను త్వరగా పూర్తి చేయాలి

జనం న్యూస్,ఆగస్టు06,అచ్యుతాపురం: బాబు షురూటీ మోసం గ్యారంటీ – గ్రామ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు రాంబిల్లి మండలంలోని రజాల, కుమ్మరాపల్లి కట్టుబోలు గ్రామాల్లో యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి…

  • August 6, 2025
  • 19 views
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణ సంఘం

(జనం న్యూస్ 6ఆగస్టు ప్రతినిధి కాసిపేటరవి) భీమారం మండల కేంద్రంలోని బుధవారం రోజున విశ్వబ్రాహ్మణ సంగం నాయకులు, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత సిద్ధాంతకర్త, తెలంగాణ విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 91 జయంతి సందర్భంగా ఘన…

  • August 6, 2025
  • 18 views
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును ఉపసహరించుకొవాలి

జనం న్యూస్,ఆగస్టు06,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కే లోకనాథం, జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు…

  • August 6, 2025
  • 37 views
ఘనముగా ఆచార్య కొత్త పల్లి జయశంకర్ జయంతి వేడుకలు

(జనం న్యూస్ 6ఆగస్టు ప్రతినిధి కాసిపేటరవి రవి) భీమారం మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణా…

  • August 6, 2025
  • 20 views
ఐదుగురు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

జనం న్యూస్,ఆగస్టు06,అచ్యుతాపురం: కూటమి ప్రభుత్వం పేదలకు వరమని భావించాలని స్థానిక శాసన సభ్యులు సుందరపు విజయకుమార్ అన్నారు.బుధవారం నాడు యలమంచిలి జడ్పీ గెస్ట్ హౌస్ లో గల ఎమ్మెల్యే ఛాంబర్లో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో ఐదుగురు బాధితులకు రూ.3 లక్షల…

  • August 6, 2025
  • 12 views
ఘనముగా ఆచార్య కొత్త పల్లి జయశంకర్ జయంతి వేడుకలు

(జనం న్యూస్ 6ఆగస్టు ప్రతినిధి కాసిపేటరవి రవి) భీమారం మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణా…

  • August 6, 2025
  • 19 views
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి పల్నాడు పేట కు ఇన్ చార్జిగా జాన్ వంజా ముత్తయ్య.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ పల్నాడు జిల్లా ఇన్చార్జిగా& చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి గా వంజా జాన్ ముత్తయ్య మంగళవారం విజయవాడలోని…

  • August 6, 2025
  • 18 views
ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఆగష్టు 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం తెలంగాణ స్వరాష్ట్ర సాధన…

  • August 6, 2025
  • 59 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మాత్తుగా తనిఖీ చేసిన ఆరోగ్య కేంద్రం అధికారి

జనం న్యూస్, ఆగష్టు 06, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలము: మండల పరిధిలోని జగ్గాసాగర్ గ్రామం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ను జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నీలారపు శ్రీనివాస్ ఆకస్మికంగా…

  • August 6, 2025
  • 18 views
కోటప్పకొండ కార్య నిర్వాహణ అధికారి చంద్రశేఖర్ రావు కు ఆధ్యాత్మిక సేవా రత్న ఉత్తమ జాతీయ సేవా పురస్కారం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ, ISO సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com