మైసిగండి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ఘనంగా అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలు
జనం న్యూస్ జూన్ 12 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం మైసిగండి అమ్మవారి దగ్గర ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు,…
పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులకి నమస్కారం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు సంవత్సర కాలంగా ఫీజు రీయింబర్సుమెంట్ చెల్లించకుండా విద్యార్ధులను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసింది.మోసానికి గురైన విద్యార్ధులకు,…
బురదమయంగా మారిన దారి
ఇబ్బందులు పడుతున్న గిరిజన గ్రామాల ప్రజలు పట్టించుకోని జిల్లా అధికారులు జనం న్యూస్ 12.జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ :మండలంలోని చింతకర్ర,తాడిగూడ,కిషన్ నాయక్ తండా,లొద్దీగూడ గ్రామానికి వెల్లే ప్రధాన దారి బురదమయంగా పెద్ద పెద్ద గుంతల రాళ్లుగా…
ప్రపంచ శాంతి &భారత దేశ క్షేమం కోసం క్రైస్తవ భక్తులు ఉపవాసం దీక్ష చేసారు.
జనం న్యూస్ 12జూన్ కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. హుస్నాబాద్ :ప్రపంచ శాంతి, భారత దేశ క్షేమం అభివృద్ధి కోసం హుస్నాబాద్ పట్టణ కేంద్రం లోని వెంకటేశ్వర గార్డెన్ లొపాస్టర్లు క్రైస్తవ భక్తులు బుధవారం 12గంటల ఉపవాసం…
జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులుగా తుర్లపాటి వెంకట నగేష్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట పట్టణంలోని వైయస్సార్ కాలనీ నందు ఉన్న మద్దుల వెంకట కోటయ్య గెస్ట్ హౌస్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులుగా వెంకట…
ఈరోజు బందారం షేర్ పల్లి భూభారతి కార్యక్రమం లో పాల్గొన్న రెవెన్యూ అసిస్టెంట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్
(జనం న్యూస్ చంటి జూన్ 12) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలోని బందారం షేర్ పల్లి గ్రామంలో పాల్గొన్న రెవెన్యూ అసిస్టెంట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ రైతులు తమ రిజిస్ట్రేషన్ కానీ భూములను భూభారతి రెవెన్యూ సదస్సులో సాదా బైనాములు…
దొమ్మాట ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశం
(జనం న్యూస్ చంటి జూన్ 12) ఈరోజు పాఠశాల పున :ప్రారంభం రోజున ప్రాథమిక పాఠశాల దొమ్మాటలో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్నటువంటి సౌకర్యాలు పాఠశాల…
ప్రాథమిక పాఠశాల బందారంలో విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
(జనం న్యూస్ చంటి జూన్ 12) దౌల్తాబాద్ మండలంలోని ప్రాథమిక పాఠశాల బంగారం గ్రామంలో పాఠశాల పున ప్రారంభం మొదటి రోజున విద్యార్థులకు అంగరంగ వైభవంగా స్వాగతం పలికామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్ అన్నారు బడి ప్రారంభం మొదటి రోజున…
ఈరోజు బందారం షేర్ పల్లి భూభారతి కార్యక్రమం లో పాల్గొన్న రెవెన్యూ అసిస్టెంట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్
(జనం న్యూస్ చంటి జూన్ 12) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలోని బందారం షేర్ పల్లి గ్రామంలో పాల్గొన్న రెవెన్యూ అసిస్టెంట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ రైతులు తమ రిజిస్ట్రేషన్ కానీ భూములను భూభారతి రెవెన్యూ సదస్సులో సాదా బైనాములు…
అండర్ 15 క్రికెట్ బాలికల విభాగంలో నందలూరు బాలికల ప్రతిభ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. CAYD(క్రికెట్ అసోసియేషన్- ఆఫ్- వైఎస్ఆర్ -డిస్ట్రిక్ట్) జట్టులో CAYD నందలూరు సబ్ సెంటర్ నుండి U-15 బాలికల విభాగములో విభా స్కూల్ కు చెందిన పూర్విజా, గిప్సిత (కేంద్రీయ విద్యా లయం రాజంపేట) కు…