రాష్ట్ర ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం, బాధితులకు ఎల్.వో.సి అందించిన ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు గత ప్రభుత్వం రోగుల్ని పట్టించుకోకుండా, CMRF ని నిలిపేసి పేద ప్రజల మరణానికి కారణం అయ్యింది, కానీ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఆలా జరగకూడదు అని…
ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్ కు అభినందనలు తెలిపిన దాట్ల బాబు
జనం న్యూస్ ఏప్రిల్ 8 కాట్రేని కొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇటీవల నూతనంగా ఎంపికైన ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్ ను కాకినాడ టిడిపి కార్యాల వద్ద ముమ్మడివరం టిడిపి నాయకులు…
భారత రాజ్యాంగ పరిరక్షణను కాపాడడం మన అందరి బాధ్యత
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి జనం న్యూస్. ఏప్రిల్ 7. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) జై బాపు జై భీమ్ జై సంవిధాన్…
కేంద్ర ప్రభుత్వం ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతికి సెలవు దినంగా ప్రకటించాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గిరిజన ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక…
జై బాపు . జై భీమ్. జై సంవిధాన్ పరిరక్షణ ప్రచారం
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. శ్రీరాములపల్లి గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టి వాడవాడలా తిరుగుతూ,జై బాపు. జై భీమ్. జై సంవిధాన్…
పట్టణానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు షేక్.జాఫర్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రతిభ అవార్డుకు ఎంపికయ్యారు. సదరన్ ప్రైవేట్ ఉపాధ్యాయ,అధ్యాపక సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ప్రతిభ అవార్డు ప్రధానం చేయనున్నారు. అవార్డు కార్యక్రమం ఈనెల 13న…
అవినీతి చేప జమ్మికుంట ఐకెపి సీసీ సురేష్
పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన అవినీతి తిమింగలం.. జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి రమణమూర్తి…
ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి..!
జనంన్యూస్. 08. సిరికొండ. నిజామాబాద్, జిల్లా సిరికొండ.మండలం లో పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధర్పల్లి మండలం హొన్నాజీపేట్, ధర్పల్లి, సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామాలలో…
జర్నలిస్టుల సమస్యల పరిష్కార సాధనకై. రాష్ట్ర నాలుగో మహాసభలు.విజయవంతం చేయండి.
బీఎస్పీ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షులు. కురుమళ్ళ శంకర్. ఆధ్వర్యంలో పాంప్లెట్ ఆవిష్కరణ. జనం న్యూస్ ఏప్రిల్ 8 కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల కేంద్రంలోని. బీఎస్పీ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో. ఈరోజు బీఎస్పీ…
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులను ప్రోత్సహించాలి..!
జనంన్యూస్. 08. సిరికొండ. నిజామాబాదు. జిల్లా సిరికొండ మండలం లో కలెక్టర్ పర్యటన. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇల్లు మంజూరైన వారందరు…