మున్సిపల్ పాఠశాలను సందర్శించిన డైట్ లెక్చరర్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 16 రిపోర్టర్ సలికినీడి నాగు చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించడానికి జిల్లా విద్యా శిక్షణ సంస్థ( డైట్ )లెక్చరర్ అంబటి చెన్నకేశవరావు…
వికారాబాద్ నాయిబ్రాహ్మణులపై పోలీసుకేసులు బనాయించితేరాష్ట్రవ్యాపిత ఉద్యమాలకు నాయి బ్రాహ్మణులు సిద్ధం కావాలి………
నాయి బ్రాహ్మణ వృత్తిపై పేటెంట్ హక్కు కల్పించాలి ఇతర కులస్తులను వృత్తి దోపిడీ చేయకుండా నిరోధించాలి వృత్తిని కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటాల కైనా సిద్ధమే తూముల శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయి బ్రాహ్మణ సేవా సంఘం కొత్తగూడెం జులై 16…
న్యాయానికి సంకేళ్ళా…!
జనంన్యూస్. 16 నిజామాబాదు. రూరల్. .ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా …? .బీజేపి కార్యకర్తను, సిపిఐ ఎంఎల్ పార్టీగా భావించి ఉదయం 5 గంటలకు ఇంటికి వెళ్ళి అక్రమ అరెస్ట్! .ఉదయం అయిదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కష్టడిలో…
గవర్నర్ కి ఘన స్వాగతం పలికిన – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..!
జనంన్యూస్. 16.నిజామాబాదు. ఇందూర్ నగరం : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు నిజామాబాదుకు విచ్చేసిన సందర్భంగా, నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గవర్నర్ ని పుష్పగుచ్చంతో ఆత్మీయంగా స్వాగతం పలకడం జరిగింది.…
అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మోమోరియల్ ట్రస్టుకు స్థలం కేటాయింపు పై హర్షం వ్యక్తం చేసిన జగ్గంపేట ఆర్యవైశ్యులు
జనం న్యూస్ జూలై 16 ముమ్మిడివరం ప్రతినిధి కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలవేసి అంజలి…
గవర్నర్ ను కలిసిన కమిషనర్..!
జనంన్యూస్. 16.నిజామాబాదు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ జిష్ణు దేవ్ వర్మ ను మర్యాద పూర్వకంగా కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నేడు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద గల తెలంగాణ యూనివర్సిటీ నందు కార్యక్రమంనకు విచేస్తున్న సందర్బంలో భాగంగా…
సోయాబీన్ కంది పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి…
జుక్కల్ జులై 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని నాగుల్గావ్ గ్రామంలో క్షేత్రస్థాయిలో సాగు అవుతున్న సోయాబీన్,కంది పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ పరిశీలించి రైతులకు తగు సలహాలు,సూచనలు ఇవ్వడం జరిగింది. సోయాబీన్…
కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ విప్లవ స్ఫూర్తిని కొనసాగిద్దాం..!
జనంన్యూస్. 16. సిరికొండ. అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అమరత్వం చిరస్మరణీయం సిపిఐ (ఎంఎల్) మాస్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ స్పష్టికరణ. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ విప్లవ స్ఫూర్తిని కొనసాగిద్దామని,అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అమరత్వం చిరస్మరణీయమని సిపిఐ (ఎంఎల్)…
అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కు అమరావతిలో స్థలం కేటాయింపు
జనం న్యూస్ జూలై 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ సీఎం చంద్రబాబు హామీ ప్రకారం శాఖమూరు పార్కులో 6.8 ఎకరాలు కేటాయించిన సీఆర్డీయే మంత్రి నారాయణ చేతుల మీదుగా భూమి కేటాయింపు పత్రాలను స్వీకరించిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్…
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్, విద్యా సామాగ్రి పంపిణీ
చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం.. అనే నినాదంతో మేక్ ఏ చేంజ్ సొసైటీ కందుకూరు వారి సహకారంతో ఈరోజు కందుకూరు మండలం ప్రశాంతి నగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పలకలు,వాటర్ బాటిల్స్,నోటు పుస్తకములు,బోధనా సామాగ్రిని అందజేయడం…