ఏటీఎం చోరీ విఫలయత్నం
నిందితుడి కోసం గాలిస్తున్న బొల్లారం పోలీసులు జనం న్యూస్ జూన్ 03 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం పారిశ్రామిక వాడ ఐడిఏ బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీరప్ప బస్తి గుర్తు తెలియని దుండగుడు ఏటీఎంలో చోరీకి చొరబడ్డాడు.ఏటిఎం మిషన్ నీ…
బాధితుల సమస్యలను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్…
జంమ్గి బి లో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సు
భూ భారతి చట్టం 2025,భూ సమస్యల పరిష్కారం కోరకై గ్రామ గ్రామన రెవెన్యూ సదస్సులు. ఎమ్మార్వో సి భాస్కర్ జనం న్యూస్,జున్ 03,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంమ్గి బి గ్రామంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…
నకిలీ విత్తనాలను అరికట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించండి..!
జనంన్యూస్. 03. నిజామాబాదు. ప్రతినిధి. ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్.. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున రైతులకు సరిపడ నాణ్యమైన విత్తనాలు సప్లై చేయాలని, నకిలీ విత్తనాల వ్యాపారుల మోసాలకు గురి కాకుండా చూడాలని ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్…
ఎం పీ పీ ఎస్ స్కూల్లో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్, జూన్ 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామ విద్యానగర్ కాలనీలో,ఎం పీ పీ ఎస్ స్కూల్లో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ…
దాసరి రాహుల్ ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న గొట్టిముక్కల వెంగళరావు
జనం న్యూస్ జూన్ 3 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి చల్లటి మజ్జిగ పంపిణీ… దాసరి రాహుల్ ప్రదీప్ ఆధ్వర్యంలో అమ్మ నాన్న మైనేని ప్రసన్న దాసరి.శ్రీనివాసరావు జ్ఞాపకార్ధంగా గత ముప్పై ఎడు రోజుల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం…
అమెరికా డలాస్ లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్
జనం న్యూస్ జూన్ 3 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి అమెరికా డలాస్ లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ మరియు బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు…
బాధితుల సమస్యలను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్…
గంజాయి సేవిస్తూ, విక్రయాలకు పాల్చడుతున్న నిందితులు అరెస్టు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 03 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డెంకాడ మండలం బెల్లాం గ్రామం దగ్గరలోగల భాష్యం లే-అవుట్లో కొంతమంది వ్యక్తులు గంజాయిసేవిస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ఆదేశాలతో డెంకాడ పోలీసు స్టేషను…
కార్పొరేట్ పుస్తకాల దోపిడి అడ్డుకోండి – SFIJC సేతు మాధవన్ గారిని కలిసి వినతి పత్రం అందించిన SFI నాయకులు
జనం న్యూస్ 03 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో విద్యా హక్కు చట్టాన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు తుంగలో తొక్కుతున్నాయని SFI నాయకులు ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై SFI నాయకులు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్…