• June 2, 2025
  • 156 views
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

ప్రప్రథమంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం. జనం న్యూస్,జూన్ 2,జూలూరుపాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో జూలూరుపాడు ప్రెస్ క్లబ్ (సీనియర్స్) అధ్వర్యంలో ఆవిర్భావ వేడుకాలు ఘనంగా నిర్వహించారు. జూలూరుపాడు ప్రెస్ క్లబ్ (సీనియర్స్) కార్యాలయం…

  • June 2, 2025
  • 40 views
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ ఉత్సవం *-జాతీయ జెండాను ఆవిష్కరించిన భీమారం మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి

(జనం న్యూస్ జూన్ 2 భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ జాతీయ జెండా ను మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా…

  • June 2, 2025
  • 42 views
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్.. జనం న్యూస్, జూన్ 2 కుమార్ యాదవ్ జమ్మికుంట ) పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మరియు హుజురాబాద్ నియోజకవర్గం ఒడితల ప్రణవ్ బాబు…

  • June 2, 2025
  • 42 views
నూతన వస్త్ర ఫల పుష్ప లంకరణ మహాత్సవముంలో పాల్గొన్నా బిజెపి నాయకులు

జనం న్యూస్ జూన్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం లోని పెద్ద కోడాపాక గ్రామంలో ములకనూరి పల్లవి వెంకటేష్ దంపతుల కూతురు నిహారిక నూతన వస్త్ర ఫల పుష్ప లంకరణ మహాత్సవము…

  • June 2, 2025
  • 46 views
పచ్చి రొట్టె సంచులను అందించిన వ్యవసాయ అధికారులు

జనం న్యూస్ జూన్ 2 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించి పచ్చిరొట్ట సాగుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నేల సారవంతతను…

  • June 2, 2025
  • 44 views
మానవత్వానికి ప్రతిరూపంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి

ఎండలో చెప్పులు కుట్టుకుంటున్న వృద్ధుడికి ఆర్థిక సహాయం.. నివాస ఏర్పాటుకు ముందుకొచ్చిన పోలీసు అధికారి.. పయనించే సూర్యడు, జూన్ 2 కుమార్ యాదవ్, హుజురాబాద్ అర్ సి) మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు కాజీపేట ఏసీపీ శ్రీ ప్రశాంత్ రెడ్డి.…

  • June 2, 2025
  • 47 views
బిచ్కుంద లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసిల్దార్ వేణుగోపాల్….. బిచ్కుంద జూన్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం బిచ్కుంద తాసిల్దార్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బిచ్కుంద…

  • June 2, 2025
  • 42 views
నిజామాబాద్‌లో డ్రోన్ మొబైల్ పర్యవేక్షణ ప్రారంభం..!

జనంన్యూస్. 02 నిజామాబాదు. ప్రజల భద్రతను పెంచడం మరియు పోలీసింగ్ పద్ధతులను ఆధునీకరించడంలో భాగంగా, నిజామాబాద్ పోలీసులు తమ స్మార్ట్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా డ్రోన్ మొబైల్ పెట్రోలింగ్ ను ప్రారంభించారు.ఈ ఆధునిక సాంకేతికత పర్యవేక్షణను మెరుగుపరచడం , నేరాలను అడ్డుకోవడం…

  • June 2, 2025
  • 43 views
1990 1995 పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక సమావేశం

జనం న్యూస్ జూన్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేని కొన మండలంఈరోజు బలుసుతిప్ప గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక జరుపుకోవడం జరిగింది అలాగే మాస్టర్ వీరమల్ల నాగేశ్వరరావు సిరి సన్మాన కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న ఓల్డ్…

  • June 2, 2025
  • 120 views
గోవుల అక్రమ రవాణాను నిలిపివేయాలని ఖేడ్ డీఎస్పీ కి వినతి పత్రం నారాయణఖేడ్ శ్రీరామ్ సేన గో రక్ష దళ్

జనం న్యూస్,జున్ 02,కంగ్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో గోవుల అక్రమ రవాణా వేల సంఖ్యలో జరుగుతున్న అక్రమ రవాణాను నిలిపివేయాలని శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో సోమవారం స్థానిక డిఎస్పి కార్యాలయంలో బీఎస్పీని వినతి పత్రాన్ని అందించడం జరిగింది. గోవులను అక్రమంగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com