జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ “మొంథా” తుఫాను నేఫధ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.…
జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం చిర్ర యానం సైక్లోన్ షెల్టర్ ను సందర్శించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మెoథ తుఫాను…
జనం న్యూస్ అక్టోబర్ 27 నడిగూడెం ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించిన, మైనర్లకు వాహనాలు ఇచ్చిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్సై జి.అజయ్ కుమార్ హెచ్చరించారు.సోమవారం పాత్రికేయులతో మాట్లాడుతూపిల్లల పట్ల ఎప్పటి కప్పుడు తల్లీదండ్రులు అప్రమత్తతో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని,…
జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామం తెప్పల రేవు లో పర్యటించి మత్స్యకారులకు స్థానిక ప్రజలకు వివిధ సూచనలు చేసిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మరియు…
50 రూపాయల బదులు 100 రూపాయలు వసూలు జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 27 : ఏన్కూరు మండలం పరిధిలో రైతుల వద్ద నుండి వే బ్రిడ్జి నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. కడపలోని మాంటిస్సోరి జగతి ఇంటర్నేషనల్ స్కూల్ నందు జరిగిన అండర్ 14 మరియు అండర్ 17 బాల బాలికల వాలీబాల్ పోటీల్లో నందలూరు మండలం పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం.…
జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మెoథా తుఫాను నేపథ్యంలో కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామంలో గ్రామస్తులు మరియు అధికారుల తో ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు , అమలాపురo ఎంపీ గంటి…
50 రూపాయల బదులు 100 రూపాయలు వసూలు జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 27 : ఏన్కూరు మండలం పరిధిలో రైతుల వద్ద నుండి వే బ్రిడ్జి నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని…
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, అక్టోబర్ 27 (జనం-న్యూస్): అర్ధవీడు మండలం, కాకర్ల గ్రామ పంచాయతీ కాకర్ల గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ గిద్దలూరు ఇంచార్జ్ కేపీ నాగార్జున రెడ్డి.కార్యక్రమంలో మండల…
జనం న్యూస్ అక్టోబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు ప్రపంచంలోని అన్ని మతాలకు భారతదేశం నిలయమని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. బొల్లారం లో జనసేవ సంఘ్ ఛట్ పూజ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఛట్ పూజ కార్యక్రమంలో…