ములకలపల్లి కుమారి సీపీఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివి
జనం న్యూస్ మే 27 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ములకలపల్లి కుమారి సిపిఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో…
సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు… ఈనెల 31న చెయ్యరులో బహిరంగ సభ…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 31 వ తేదీన బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు రానున్నారు. ఆయన పర్యటన దాదాపు ఖరారు కావడంతో అధికారుల బృందం సంబంధించిన ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముమ్మిడివరం మండలం…
సిరిపురంలో ముందస్తు బడిబాట…
జనం న్యూస్ మే 26(నడిగూడెం) మండల పరిధిలోని సిరిపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో సోమవారం ముందస్తు బడిబాట నిర్వహించారు. ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్…
బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం.
జనం న్యూస్ మే 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా…
అంగరంగ వైభవంగా బాల గురప్ప జాతర
జనం న్యూస్ మే 26(నడిగూడెం) మండలం లోని రామాపురం గ్రామం లో బాల గురప్ప జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు గంపలను ఎత్తుకొని డప్పుచప్పళ్లతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతర…
గృహ మరియు వ్యవసాయ విద్యుత్వినియోగదారులకు విజ్ఞప్తి
(జనం న్యూస్ మే 26 చంటి) దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రేపు అనగా మంగళవారం తేది 27-05-2025 మధ్యాహ్నం 03:00 గంటల నుండి 05:00 గంటల వరకు 33KV ముబారస్పూర్ , దొమ్మాట, గోవిందా పూర్ పిడర్ల లో లైన్ కింద…
హాస్పిటళ్లలో అగ్నిప్రమాద భద్రతా తనిఖీలు..!
జనంన్యూస్ 26. నిజామాబాదు. ప్రతినిధి. ఇటీవలి కాలంలో తెలంగాణలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, IPS., ఆదేశాల మేరకు, అగ్నిప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితులపట్ల హాస్పిటళ్లలో భద్రతా చర్యల అమలును పరిశీలించేందుకు సంయుక్త…
తెలంగాణ చదువుల్లో మార్పులు రావాలి
ప్రభుత్వ బడులు నిలబడాలి చదువుల్లో అంతరాలు పోవాలి విద్య.. వైద్యం ప్రభుత్వ బాధ్యత.. పౌర స్పందన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి జనం న్యూస్ మే 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ చదువుల్లో మార్పులు రావాలని…
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
జనం న్యూస్, మే 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మర్కుక్ మండల కేంద్రానికి చెందిన ఎరుకలి రాజయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు,మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న…
కళాసిలు సమస్యలు పరిష్కారం చేయాలి : ఏఐటీయూసీ నేత కోన
సిడబ్ల్యూసి గౌ డన్లు లో పనిచేస్తున్న కళాసీలకు అందరికి పని కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని అనకాపల్లి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కళాసీలుసంఘం (ఏఐటీయూసీ) అధ్యక్షులు కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిడబ్ల్యుసి…