జైహింద్ యాత్ర విజయవంతం చేయాలి. బండి రమేష్
జనం న్యూస్ మే 28 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఏఐసిసి పిలుపుమేరకు టిపిసిసి నిర్వహిస్తున్న జైహింద్ యాత్ర విజయవంతం చేయాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్…
కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం..!
జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి..శ్రీనివాస్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని మోపాల్. డిచ్పల్లి. జక్రాన్ పల్లి. నిజామాబాద్ రూరల్ లో. భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్తల విస్తుతస్థాయి సంస్థ గత సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ…
తెలుగు జాతిని, తెలుగువారి గుర్తింపుని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు జనసేన నాయకుడు ప్రేమ్ కుమార్
జనం న్యూస్ మే 28 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భంగా టిడిపి నాయకులు అట్లూరి దీపక్ చౌదరి , కొల్లూరి శ్రీనివాసరావు ఆహ్వానం…
పైడితల్లి అమ్మవారికి చల్లదనం చేసిన జెడ్పి చైర్ పర్సన్ చిన్న శ్రీను గారి కుటుంబ సభ్యులు.
జనం న్యూస్ 28 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 27 మే నెల 2025, మంగళవారం, నగర పాలక సంస్థ, విజయనగరం లోని తన స్వగ్రామమైన ధర్మపురి నందు వెలసిన శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని ఉమ్మడి…
డివైఎఫ్ఐ నిర్వహించే డీఎస్సీ మోడల్ పరీక్షను సద్వినియోగం చేసుకోండి.
జనం న్యూస్ 28 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ch. హరీష్ ,మాట్లాడుతూ…. ఈనెల 30నిర్వహించే మోడల్ డీఎస్సీ పరీక్షలో నిరుద్యోగ అభ్యర్థులందరూ పాల్గొని పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఈ పరీక్ష కేవలం…
ఆ 4 మండలాల్లో ఫ్లోరైడ్ బాధితులు: DMHO
జనం న్యూస్ 28 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో 4 మండలాల్లో ఫ్లోరైడ్ బాధితులు ఉన్నట్లు DMHO డాక్టర్ జీవనరాణి తెలిపారు. రాజాం, సంతకవిటి, వంగర, గ.ఆమదాలవలస మండలాల్లో ఉన్న 25 గ్రామాల్లో ప్రజలు తాగే…
ఉగ్రవాద సంబంధాలు: NIA మిషన్ ‘ఘజ్వా-ఎ-హింద్’ను వెలికితీసింది
జనం న్యూస్ 28 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం II టౌన్ పోలీసులు, NIA మరియు కౌంటర్-ఇంటెలిజెన్స్ (CI) వంటి కేంద్ర సంస్థలతో కలిసి, నాల్గవ రోజు విచారణలో అల్-హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AHIM) గ్రూప్ గురించి…
తెలంగాణ అవతరణ దినోత్సవం పండగ వాతావరణంలో నిర్వహించాలి
జనం న్యూస్ మే 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ అవతరణ దినోత్సవం పండగ వాతావరణంలో నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ నరసింహ,అదనపు కలెక్టర్…
కూలీలు వందరోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలి..
జనం న్యూస్ మే 27 (నడిగూడెం) ఉపాధి కూలీలకు వంద రోజుల పని దినాలను కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఎంపీడీవో హరిసింగ్ ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. మంగళవారం కరివిరాల లో పని చేస్తున్న ఉపాధి కూలీల హాజరును,నర్సరీని, చెన్నకేశవాపురం గ్రామంలో…
తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావం కళాకారుల సంక్షేమమే ఫోక్ ఇండస్ట్రీ లక్ష్యం
జనం న్యూస్ మే 27 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం ఐదు వందల గజాల స్థలం ఇచ్చి కళాకారులను ఆదుకోవాలి* తెలంగాణ సాధనలో కళాకారులది ప్రధాన పాత్ర గత 30 సంవత్సరాల నుండి కళనే నమ్ముకుని జీవనం సాగిస్తూ,…