అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాసం లోన్లు ఇవ్వాలి
జనం న్యూస్ మే(26) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వం అర్హులైన అందరికీ రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మరియు రాజీవ్…
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న బొలెరో వాహనం పట్టివేత ……
డోంగ్లి మే 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్: డోంగ్లి మండలంలో ని సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో సిర్పూర్ గ్రామము నుండి అక్రమంగా తరలిస్తున్న ఒక బులోరో వాహనం లింబూర్ గ్రామంలో పట్టుకున్న డోంగ్లి మండల…
రాష్ట్రంలో మూడ్రోజులు భారీ వర్షాలు.
జనం న్యూస్ మే 26 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక- చురుగ్గా నైరుతి రుతుపవనాలు కేరళ, గోవా మొత్తం విస్తరణ- కర్నాటక, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో కొంత మేర వ్యాప్తి రాష్ట్రంలో వచ్చే మూడు…
పుల్కల్ సొసైటీలో జిలుగు విత్తనాల పంపిణీ…..
బిచ్కుంద మే 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ సొసైటీలో జీలుగు విత్తనాల పంపిణీ సొసైటీ చైర్మన్ పట్లోళ్ల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఒక జిలుగు బ్యాగు 30 కేజీ లు ఆ బ్యాగు…
మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బాబీ మాస్టర్ సారధ్యంలో టీవీ వీక్షిస్తున్న 199 పోలింగ్ గ్రామ ప్రజలు
జనం న్యూస్ మే 26 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మే 25 ఉదయం 11 టు 12 గంటలకు జరిగిన మనకి బాత్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి గని శెట్టి వెంకటేశ్వరరావు(బాబీ మాస్టారు)…
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
జనం న్యూస్ మే26 బీర్పూర్ మండలం నర్సింహుల పల్లె గ్రామంలోని ఐకెపి మరియు పాక్స్ సెంటర్లోని వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత…
అమలాపురం నుంచి, మహానాడుకు బయలుదేరిన టిడిపి సీనియర్ నాయకులు
జనం న్యూస్ మే 26 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) అమలాపురం నుండి కడపకు టిడిపి మహానాడుకు బయలుదేరిన టిడిపి సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల వినాయక రావు (గణేష్) ఆధ్వర్యంలో ఈరోజు నుండి కడప వేదికగా టీడీపీ…
ఏర్గట్ల పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వెళ్తున్న కానిస్టేబుళ్లకు సన్మానం
ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి బదిలీలు సహజమే -ఎస్సై బి. రాము జనం న్యూస్ మే 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మండల ప్రజలకు సేవలు అందించి బదిలీపై వెళ్తున్న ముగ్గురు కానిస్టేబుల్ గంగాధర్, హరికృష్ణ,రామును ఎస్సై బి…
శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం
పాల్గొన్న పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జనం న్యూస్ మే 26 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజవర్గం జిన్నారం మండల పరిధిలోని అండూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో…
37వ డివిజన్ బిసి కాలనీలో ఈరోజు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
జనం న్యూస్ 26 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నాయకుడు గురాన అయ్యలు మాట్లాడుతూ, చట్టాల గురించి అవగాహన కల్పించడానికి మరియు ప్రజలను మంచి మార్గం వైపు నడిపించడానికి…