హనుమాన్ దేవాలయానికి సొంత నిధులతో మరమ్మతులు చేయిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ మే 22 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలానగర్ లోని అతి పురాతనమైన హనుమాన్ దేవాలయం శిథిలావస్థకు చేరడంతో సొంత నిధులతో గుడి మరమ్మత్తులు మరియు ప్రహరీ గోడ నిర్మాణం ధ్వజస్తంభం…
చిన్నారిని ఆశీర్వదించిన రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ మొగిలి
జనం న్యూస్ మే 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం లోని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపెల్లి సాయి గీత శ్రీకాంత్ దంపతుల పుత్రుడు హనీష్ వర్ధన్ మొదటి పుట్టినరోజు…
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్) జనం న్యూస్, మే 22, జగిత్యాల జిల్లా, కోరుట్ల : కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణానికి చెందిన 9,67,000/- తొమ్మిది లక్షల ఆరవై ఏడువేళ రూపాయల విలువగల 35…
భారతదేశ అభివృద్ధి ఆధ్యుడు రాజీవ్ గాంధీ! ఏకే పౌండేషన్ చైర్మన్. షేక్ అబ్దుల్ ఖదీర్
జనం న్యూస్. మే 21. సంగారెడ్డి జిల్లా. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) భారతదేశం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేసిన ఘనత దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్…
పెళ్లి రోజున మిత్రుడితో కలిసి రక్తదానం చేసిన గంగాధర్
జనం న్యూస్, మే 22, జగిత్యాల జిల్లా, కోరుట్ల: పట్టణంలోని శ్రీ సాయి న్యూ లైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న లావణ్య అను మహిళకు డెలివరీ నిమిత్తం ఆపరేషన్ చేస్తుండగా ఎక్కువగా రక్తస్రావం కావడం వలన అత్యవసరంగా 2 యూనిట్లు…
ఘనంగా అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు
జనం న్యూస్ 22 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మెంటాడ మండలంలోని జి.టి.పేట గ్రామంలో ఆలయ కమిటీ చైర్మన్ చొక్కకు సన్యాసినాయుడు (అమ్మ స్వచ్ఛంద సంస్థ చైర్మన్) ఆధ్వర్యంలో గురువారం ఉదయం అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు జరిగాయి.జి.టి.పేట…
టీడీపీలో చేరిన గొల్లలపేట ఎంపీటీసీ
జనం న్యూస్ 22 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలో బుధవారం నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 100 కుటుంబాలు చేరాయి. గొల్లలపేటకి చెందిన వైసీపీ MPTC బూర రమణతో పాటు పలువురు టీడీపీ…
ఆన్లైన్ బెట్టింగ్ కేసులో విజయనగరం వ్యక్తులు అరెస్ట్: సీపీ
జనం న్యూస్ 22 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో ప్రధాన ముద్దాయికి సహకరిస్తున్న ఇద్దరిని విశాఖ సీపీ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకు అరెస్ట్ అయిన ముద్దాయిల…
విజయనగరంలో ఐఈడీ బాంబ్ పేలుడికి ప్లాన్!
జనం న్యూస్ 22 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరానికి చెందిన ఉగ్రవాద సానుభూతిపరుడు సిరాజ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. విజయనగరంలో IED బాంబ్ పేలుడికి సిరాజ్ సిద్ధమైన సమయంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు…
ఏడుపాయల వన దుర్గ మాత ఆలయాన్ని దర్శించుకున్న పూర్వ విద్యార్థులు
జనం న్యూస్. మే 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలో తుర్కల ఖానాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు బుధవారం పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ మాత…