వెదుళ్ళమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన నీరుకొండ
జనం న్యూస్ జూన్ 13 ముమ్మిడివరం ప్రతినిధి సీతానగరం మండలం వెదుళ్ళపల్లి గ్రామదేవత అయిన వెదుళ్ళమ్మను భారతీయ జనతా పార్టీ రాజానగరం అసెంబ్లీ ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ద్వీచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి
జనం న్యూస్ జూన్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా ద్వీచక్రవాహనం ఢీకొని మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలోని 363 జాతీయ రహాదారిపై చోటుచేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన…
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి
జనం న్యూస్ జూన్ 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులని భూ సమస్యలు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని,కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు.శుక్రవారం మునగాల మండల పరిధిలోని…
మంత్రి వివేక్ ను కలిసిన జగిత్యాల జిల్లా మాల మహానాడు సంఘ నాయకులు
జనం న్యూస్ 14జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జిల్లా మాల మానాడు సంఘం నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే గనుల, కార్మిక,ఉపాధి శిక్షణ ,ఫ్యాక్టరీలు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన .గడ్డం వివేక్ వెంకటస్వామి ని జగిత్యాల జిల్లా మాల…
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అభినందనలు
మంత్రి పొన్నం ప్రభాకర్ జనం న్యూస్, జూన్ 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ) రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అభినందనలు, శుభాకాంక్షలు, తెలియజేసారు. ఇ సందర్బంగా వారు…
జలపాతాల పర్యటక కేంద్రాలకు నిధులు కేటాయించాలి, అభివృద్ధి చేయాలి
డివైఎఫ్ఐ నాయకుల వినతి జనం న్యూస్ 13.జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జలపాతాలు మరియు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి కొరకు నిధులుమంజూరు చేసి అభివృద్ధి చేయాలి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష…
వైసీపీ బేస్తవారిపేట మండలం “బీసీ” సెల్ అధ్యక్షులు గా “మొగుళ్ళూరి భీమయ్య యాదవ్” నియామకం.
బేస్తవారిపేట ప్రతినిధి, జూన్ 13 (జనం న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బేస్తవారిపేట మండలం బీసీ సెల్ విభాగం అధ్యక్షులుగా “మొగుళ్ళూరి భీమయ్య యాదవ్” అధికారికంగా…
బస్ పాస్ ధరల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం !
విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలి !! జగజంపుల తిరుపతి, పిడిఎస్ యు కొమురంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి జనం న్యూస్ జూన్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులకు సంబంధించి బస్సు…
షాద్ నగర్ లో పలువురిని పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి*
పత్రిక విలేకరులను సంజయ్,సిటీ కేబుల్ రాకేష్,మాజీ ఎంపిటిసిని,ఇతర నాయకులను పరామర్శించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు జూన్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ పట్టణంలో గత కొన్ని రోజుల క్రితం…
జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో రాయితీ ఉత్తర్వుల జారీ
జనం న్యూస్ జూన్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జర్నలిస్టు పిల్లలకు ( ఉచిత విద్య ) రాయితీ కి 25-26 విద్య సంవత్సరం సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం…