ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు విద్వంశం
జనం న్యూస్,ఏప్రిల్ 17,జూలూరుపాడు: మండల కేంద్రంలోని కోయకాలని ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విధ్వంసం చేశారు పాఠశాల గదుల తలుపులు పగలగొట్టి వస్తువులు చిందరవందర చేసి బీరువాలో ఉన్న సౌండ్ స్పీకర్ ను ఎత్తుకెళ్లారు. ఉదయం పాఠశాలకు వచ్చిన…
ఎస్సీ ఉప కులాలలో ఎవరికి నష్టం జరగకుండా వర్గీకరణ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 17 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట స్థానిక ఎస్సీ నాయకులు మాజీ కౌన్సిలర్ ,మాజీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ అభినందనలు తెలిపారు. గురువారం పార్టీ…
లబ్ధిదారుల ఎంపీకకై సమావేశం
జనం న్యూస్ 18ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయము లో మండల పరిధి లో గల 23 గ్రామ లలోని ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీ సభ్యులకు మండల పరిషత్…
భూ భారతి చట్టం పై విస్తృత ప్రచారం.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెండింగ్ లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులకు మోక్షం ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారి ఏర్పాటుకు చర్యలు మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక భూ భారతి చట్టంలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు…
జనం మరవని నాయకుడు మన కుందురు నాగార్జున రెడ్డి.
మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త. ఏపీ స్టేట్ బ్యూరో, ఏప్రిల్ 17, (జనం న్యూస్): మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డిని…
హైదరాబాద్ నుంచి భారత్ గౌరవ ట్రైన్ యాత్ర సమ్మర్ స్పెషల్ ప్యాకేజ్….. జనరల్ మేనేజర్ టూరిజం డి.ఎస్.జి.పి కిషోర్
జనం న్యూస్, ఏప్రిల్ 18, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి హైదరాబాద్ నుంచి భారత్ గౌరవ ట్రైన్ యాత్ర సమ్మర్ స్పెషల్ ప్యాకేజ్ అందుబాటులో ఉన్నాయని జనరల్ మేనేజర్ టూరిజం డి.ఎస్.జి.పి కిషోర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత రైల్వే క్యాటరింగ్…
చైతన్య జ్యోతి జిల్లా సమాఖ్య నూతన పాలకవర్గం సభ్యుల నియామకం పూర్తి….. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని
జనం న్యూస్ , ఏప్రిల్ 18, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి చైతన్య జ్యోతి జిల్లా సమాఖ్య నూతన పాలకవర్గం సభ్యుల నియామకం పూర్తయిందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి…
మంచన్ పల్లి అంగన్ వాడి సెంటర్ లో పోషణ పక్వాడ కార్యక్రమం
జనం న్యూస్ 17 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి అంగన్ వాడి రెండవ సెంటర్ లో పోషణ పక్వాడ కార్యక్రమం చేయడం జరిగింది. గర్భిణి స్త్రీలు, బాలింతలు తీసుకోవలసిన పోషకాహారం…
కౌన్సిలర్ సతీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా .
జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి సోమదేవరపాలెం కు చెందిన తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అడబాల సతీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ముమ్మడివరం బల్లగేటు సెంటర్లో ఉన్న అన్న క్యాంటీన్లో…
వేసవికాలం పిల్లలు జాగ్రత్త?
జనం న్యూస్17ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారంమండల కేంద్రంలోని గురువారం రోజున ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ,మీ పిల్లలకు ఒంటి పూట బడులు కావటంతో వేసవి సెలవులలో వస్తున్న సందర్బంగాతల్లి తండ్రుల అనుమతి లేనిది బావులలో. చెరువు…