మడేలయ్య దేవాలయ ఉత్సవాలు ప్రారంభం
జనం న్యూస్ ఆగష్టు 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) మునగాల గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక చెరువు గట్టు శివాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రజకుల కుల దైవం శ్రీ సీతాలమ్మ సమేత మడేలయ్య…
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగాప్రారంభం.
శ్రీ పశుపతినాథ్ దేవస్థానం వల్లభాపురంలో. జనం న్యూస్ 16 ఆగస్ట్ 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్). ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామం శ్రీ పశుపతినాథ్ దేవస్థానం శివాలయంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక…
భవన నిర్మాణ కార్మిక సంఘం 5వ మండల మహాసభలను జయప్రదం చేయండి
జనం న్యూస్ ఆగష్టు 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) భవన నిర్మాణ కార్మిక సంఘం మునగాల మండల 5వ మహాసభలు ఈనెల 18న సోమవారం జరుగు మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం…
కిడ్స్ పార్క్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు..,!
జనంన్యూస్. 16.సిరికొండ. నిజామాబాదు. నిజామాబాదు రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపిక ల వేషధారణలో అందరినీ అలరించారు.కృష్ణుడు గోపికలు ఉట్టి కొట్టే కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది పాఠశాల…
యూరియా గోస ప్రభుత్వాల పాపమే..!
బిఅర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి జనం న్యూస్, ఆగస్టు 16, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారని మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుకూరి మధుసూదన్…
సీతారామచంద్ర ఆలయానికి టెంట్ కొనిచ్చిన భక్తుడు..!
జనంన్యూస్. 16.సిరికొండ. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం లోని సీతారామచంద్రస్వామి ఆలయం తాళ్ళ రామడుగు గ్రామ ఆలయంలో ప్రతి శనివారం అన్న సత్రం నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రతి శనివారం భక్తుల అవసరం దృష్టిలో పెట్టుకొని టెంటు వేయవలసిన అవసరం…
మద్నూర్ మండలంలోని లేండి వాగును పరిశీలించిన అధికారులు…
మద్నూర్ ఆగస్టు16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం గొజ్జేగావ్ గ్రామ సమీపంలో ఉన్న లేండి వాగును రెవిన్యూ అధికారులు పోలీస్ అధికారులు పరిశీలించారు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న సమాచారం తెలుసుకున్న అధికారులు…
అంకిత భావంతో పనిచేస్తే ఎల్లప్పుడూ గుర్తింపు
జనం న్యూస్ ఆగస్టు 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, : సుధీర్ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తే ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ కమీషన్ విజిలెన్స్,మానటరింగ్ కమిటీ డైరెక్టర్…
భారీ వర్షాల దృశ్య రోడ్డు దిగ్బంధం
మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్య రాజ్ కుమార్ (జనం న్యూస్ 16 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలం బూరుగుపల్లి నుండి నరసింగాపూర్ రహదారి పైన వరద ప్రవహించే క్రమంలో అన్ని గ్రామలా ప్రయాణికులు ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది…
చిన్న ఎక్లారా గ్రామం లో వరద ప్రాంతాలను సందర్శించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి . …
మద్నూర్ ఆగస్టు 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లో శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న ఎక్లారా గ్రామం గుండ వెళ్తున్న కాలువ పొంగి పొర్లింది. రోడ్డు…