• March 14, 2025
  • 24 views
కాంగ్రెస్ నాయకులు ఘనంగా హోలీ సంబరాలు

బిచ్కుంద మార్చ్ 14 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున అప్ప షట్కార్ హోలీ పండుగ లో స్వయంగా పాల్గొని కార్యకర్తలకు రంగులు…

  • March 14, 2025
  • 27 views
మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలి మాధవరం కాంతారావు

జనం న్యూస్ మార్చి 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి అసెంబ్లీ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్ నందు హోళీ సంబరాలను భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు ఆ పార్టీ శ్రేణులతో కలిసి జరుపుకున్నారు…

  • March 14, 2025
  • 26 views
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు

జనం న్యూస్. మార్చి 14. సంగారెడ్డి జిల్లా. ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) సంగారెడ్డి జిల్లా పోలీసు గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హోలీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. స్వయంగా పాల్గొని అధికారులకు సిబ్బందికి రంగులు పూసి, హోలీ…

  • March 14, 2025
  • 28 views
బిచ్కుంద లో ఏఎంసీ పాలకవర్గం సాధారణ సమావేశం..రైతుల సహకారంతో మార్కెట్ కమిటీ అభివృద్ధి : చైర్మన్ కవిత

(జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం గురువారం ఏఎంసీ చైర్మన్ కవిత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ.. రైతుల సహకారంతో మార్కెట్…

  • March 14, 2025
  • 26 views
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు బి ఆర్ ఎస్ నాయకులు

జనం న్యూస్ మార్చి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామ పంచాయతీ ఆవరణలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలను చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని…

  • March 13, 2025
  • 41 views
ఘనంగా కవిత్రి మొళ్ళమాంబ 585 జయంతి ఉత్సవాలు

తిరుమలగిరి మార్చి 13 జనం న్యూస్ :తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో శాలివాహన అధ్యక్షులు పాల బిందెల యాదగిరి మాట్లాడుతూ సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అచ్చ తెలుగు నుడికారంతో రామాయణాన్ని రచించి ప్రజలకు అందజేసిన కవయిత్రి మొల్లమాంబ గొప్ప దార్శనికురాలని మండల శాలివాహన…

  • March 13, 2025
  • 24 views
హోలీ ఎందుకు జ‌రుపుకుంటారు.. పండుగ నేప‌థ్యం ఇదే!!

జనం న్యూస్ మార్చి 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాక్ష‌స రాజు హిర‌ణ్య‌క‌శ‌పుడి కుమారుడు ప్ర‌హ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మ‌రిస్తుంటాడు. విష్ణుమూర్తిని స్మ‌రించ‌డం హిర‌ణ్య‌క‌శ‌పుడికి ఏ మాత్రం న‌చ్చ‌దు. దీంతో ప్ర‌హ్లాదుడిని చంపేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఈ క్ర‌మంలో అత‌ని రాక్ష‌స…

  • March 13, 2025
  • 24 views
శార్వీ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన- బుసిరెడ్డి పాండురంగారెడ్డి

జనం న్యూస్- మార్చి 14- నాగార్జునసాగర్:- నాగార్జునసాగర్, శ్రీనాధపురం వాస్తవ్యులు కాలం శేఖర్ రెడ్డి- రమ ల మనవరాలు శార్వీ రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, ఈ కార్యక్రమంలో ఆయన…

  • March 13, 2025
  • 19 views
భూగర్భ జలవనరులను పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ మార్చి 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూగర్భ జలవనరులను పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్వినందులాల్ పవర్ తెలిపారు.గురువారం సూర్యాపేట కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో భూగర్భ జల కేంద్ర బోర్డు నీరు పారుదల…

  • March 13, 2025
  • 21 views
భూగర్భ జలవనరులను పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ మార్చి 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూగర్భ జలవనరులను పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్వినందులాల్ పవర్ తెలిపారు.గురువారం సూర్యాపేట కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో భూగర్భ జల కేంద్ర బోర్డు నీరు పారుదల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com