• March 21, 2025
  • 27 views
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల

జనం న్యూస్ మార్చి 22, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్, తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్‌, వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన…

  • March 21, 2025
  • 29 views
కేంద్ర పెద్దలతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం.. టార్గెట్ ఏంటంటే..

జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విజయాలు అందుకున్న బీజేపీ రాష్ట్ర నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, కేంద్ర…

  • March 21, 2025
  • 25 views
ఏన్కూర్ ఎంఈఓ గా రహీంబి.

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 21 : ఏన్కూరు మండల విద్యాశాఖ అధికారిగా రహీంబి ని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ నియమించారు. ప్రస్తుతం రహీంబి తిమ్మారావుపేట హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.…

  • March 21, 2025
  • 22 views
ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు ప్రారంభం.

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 21: మండలంలోని ఏన్కూర్, తిమ్మారావుపేట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో శుక్రవారం టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏన్కూర్ లో 203 మంది విద్యార్థులు, తిమ్మారావుపేటలో…

  • March 21, 2025
  • 28 views
చొక్కారపు శ్రీనివాస్ జ్ఞాపకార్ధంగా పదవ తరగతి పరీక్ష సెంటర్లకు ఉచిత రవాణా

ఆటోల్లో పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు.. జనం న్యూస్ // మార్చ్ // 21 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పదవ తరగతి విద్యార్ధులకు చొక్కారపు శ్రీనివాస్ జ్ఞాపకార్ధం, తన కుమారుడు ( చింటు…

  • March 21, 2025
  • 20 views
అక్రమ పట్టాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

జనంన్యూస్ మార్చి 21 వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ఈరోజు వెంకటాపురం మండలం ఇప్పలగూడెం (z) సర్వేనెంబర్ 25 ,27 అక్రమ పట్టాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు రామిల్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ లో…

  • March 21, 2025
  • 24 views
బెట్టింగ్ యాప్‌ల ఎపిసోడ్ వెనుక పిచ్చెక్కించే నిజాలు.. గంటకు వందల కోట్లు

జనం న్యూస్ మార్చి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్లపై తెలంగాణ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. యాప్ ప్రమోటర్స్‌పై కేసులు నమోదవుతున్నా.. బెట్టింగ్ యాప్‌ల నిర్వహకులకు చీమ కుట్టినట్లు…

  • March 21, 2025
  • 35 views
పట్టణ తాగునీటి సమస్య పై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన మున్సిపల్ చైర్మన్.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాము:చైర్మన్ షేక్ రఫాని.చిలకలూరిపేట : పట్టణ ప్రజలకు రోజువారి మంచినీటి సరఫరా జరగాలన్న మాజీ మంత్రి స్థానిక…

  • March 21, 2025
  • 32 views
నేడు తెలంగాణ జిల్లాలో వడగండ్ల వానలు

జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపంకుతోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి…

  • March 21, 2025
  • 29 views
వాస్తవాలకు దూరంగా భూరికార్డులు

జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) నమ్మకమైన భూమి రికార్డు లేకుండా, హేతుబద్ధమైన, చట్టబద్ధమైన భూపరిపాలన అసాధ్యం. నేడు మండలం నుంచి జిల్లా స్థాయి వరకూ వచ్చే భూసంబంధిత ఫిర్యాదులలో చాలా మట్టుకు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com