• March 18, 2025
  • 40 views
బీసీ బిల్లు ఆమోదం పార్టీ శ్రేణుల్లో సంబరాలు..!

జనంన్యూస్. 18. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిసి బిల్లు ఆమోదించబడిన సందర్భముగా. బీసీల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి నరేష్ తెలిపారు .…

  • March 18, 2025
  • 33 views
ప్రభుత్వ భూమి ని రక్షించండి

జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మార్చ్ 18, (రిపోర్టర్ ప్రభాకర్): పార్వతీపురం పట్టణం లోని కర్షక మహర్షి ఆసుపత్తి కు అనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని (సర్వే నెంబర్ 410 వరహాలు గెడ్డ )రక్షిoచాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర…

  • March 18, 2025
  • 32 views
ఫోక్సో చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

జనం న్యూస్,మార్చి18, అచ్యుతాపురం: స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు అచ్యుత డిగ్రీ కాలేజీలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఎలమంచిలి కోర్టు సివిల్ జడ్జి పి.విజయ అధ్యక్షతన ఫోక్సో చట్టం పై అవగాహన సదస్సు…

  • March 18, 2025
  • 31 views
నిజామాబాద్ జిల్లాకు నిధులు ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..!

జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా సమస్యలపై అసెంబ్లీలో గళం ఎత్తిన అర్బన్ ఎమ్మెల్యే. అసెంబ్లీ సమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ సూర్యనారాయణ.జిల్లా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు.నిజామాబాదు…

  • March 18, 2025
  • 28 views
ఎమ్మార్పీఎస్ దీక్షకు భారతీయ జనతా పార్టీ మద్దతు..!

జనంన్యూస్. 18. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లో ఎమ్మార్పీఎస్ దీక్ష.తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు 11% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ కొనసాగుతోంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎమ్మార్పీఎస్ ) వ్యవస్థాపకుడు మంద కృష్ణ…

  • March 18, 2025
  • 28 views
దండం పెట్టి అడుగుతున్న నీళ్లు ఇవ్వండి

▪️ ఏ ఒక్క గ్రామానికైనా పూర్తిస్థాయిలో రుణమాఫీ జరుగుతే రాజీనామాకు సిద్ధం.. ▪️హుజురాబాద్ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించండి. ▪️అసెంబ్లీ సమావేశాల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. జనం న్యూస్ // మార్చ్ // 18 // జమ్మికుంట// కుమార్…

  • March 18, 2025
  • 29 views
ఎమ్మెల్యే చొరవతో మూలపేట పంచాయతీలో సిసి రోడ్లు

జనం న్యూస్ మార్చ్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మూలపేట పంచాయతీ లో అభివృద్ధి పనులలో భాగంగా, శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ సహకారం తో 7వ వార్డు, ఎస్సీ కాలనీలో పేట గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కాండ్రేగుల…

  • March 18, 2025
  • 31 views
విశాఖలో కోర్ట్ చిత్ర యూనిట్ సందడి..

జనం న్యూస్ 18 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖలో ‘కోర్ట్’ చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ సందర్భంగా మంగపతిగా మెయిన్ రోల్ చేసిన శివాజీ, లాయర్ పాత్రలో నటించిన ప్రియదర్శి పులికొండ, హీరో హీరోయిన్లు హర్ష…

  • March 18, 2025
  • 28 views
పకడ్డంధీగా పదోతరగతి పరీక్షలను నిర్వహించాలి: కలెక్టర్‌

జనం న్యూస్ 18 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పకడ్బృంధీగా పదోతరగతి పరీక్షలను నిర్వహించాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. సోమవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో, పలు పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ…

  • March 18, 2025
  • 23 views
విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం కేటాయించాలి.కలెక్టర్ గారికి వినతిపత్రం ఎస్ఎఫ్ఐ

జనం న్యూస్ 18 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణంలో 2019 లో ఏర్పాటు అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇప్పటి వరకు సొంత భవనం లేక విద్యార్థుల బ్రతుకులు రొడ్డుపైకి లాగారని SFI పట్టణ అధ్యక్షులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com