• June 26, 2025
  • 43 views
ఇద్దరు తమిళనాడు దొంగలు అరెస్ట్

జనం న్యూస్ 26 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల రూములే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతూ సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్లను దొంగలిస్తున్న ఇద్దరు తమిళనాడు దొంగలను 2వ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.…

  • June 26, 2025
  • 37 views
అంగన్వాడి సెంటర్లో పిల్లలకు తప్పిన ప్రమాదం

జనం న్యూస్ 26 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కుంటిన వలస గ్రామంలో గల అంగన్వాడి సెంటర్ -2లో పిల్లలకు పెను ప్రమాదం తప్పింది. ఎప్పటినుండో పాత బిల్డింగ్ లో నిర్వహిస్తున్న అంగన్వాడి సెంటర్ ను మార్చాలని ప్రయత్నం…

  • June 26, 2025
  • 25 views
ట్రాఫిక్ రెగ్యులేషను, రహదారి భద్రతకు జిల్లాకు క్రొత్తగా 16 మోటారు సైకిళ్ళు కేటాయింపు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 26 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో ట్రాఫిక్ రెగ్యులేషను, రహదారి భద్రత కోసం జిల్లాకు క్రొత్తగా 16 మోటారు సైకిళ్ళునురాష్ట్ర డిజిపి కార్యాలయంలోని పి.టి.ఓ.…

  • June 26, 2025
  • 22 views
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంగంజాయి నిర్మూలనపై డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి స్పష్టమైన ప్రణాళిక

జనం న్యూస్ 26 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు పత్రికా విలేకర్ల సమావేశం లో గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగము, నిందితుల అరెస్టు, వారి ఆస్తుల జప్తు,…

  • June 26, 2025
  • 26 views
ఎంపీడీవో కార్యాలయని తనిఖీ చేసిన జెడ్పీ సీఈవో విద్యాలత

జనం న్యూస్ జూన్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో హన్మకొండ జిల్లా పరిషత్ సీఈఓ విద్యాలత బుధవారం రోజున అకస్మాత్తుగా తనిఖీ చేశారు మండలం లోని గ్రామం లోని పలు రికార్డులను…

  • June 25, 2025
  • 55 views
అభివృద్ధిని ఓరువ లేకనే కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు… యువజన నాయకుడు విజయభాస్కర్ రెడ్డి.

బిచ్కుంద జూన్ 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బిజెపి నాయకులు ధర్నా రాస్తారోకో…

  • June 25, 2025
  • 44 views
కార్మికుల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

జనం న్యూస్ జూన్ 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కాలరాయడం సరైనది కాదని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు రాంబాబు అన్నారు. సీఐటీయు మునగాల మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ రామకృష్ణారెడ్డి కి…

  • June 25, 2025
  • 55 views
జూన్ 25 నిరంకుశత్వానికి ఎమర్జెన్సీ డే చీకటి అధ్యాయం

జనం న్యూస్ జూన్ 25 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పట్టణం లో స్థానిక ప్రెస్ క్లబ్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం ఎమర్జెన్సీ డే చీకటి అధ్యాయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com