నవరంగ బార్ లో మద్యం అర్దరాత్రి అమ్మకాలపై పోలీసులు దాడి….
జనం న్యూస్ 12 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవిజయనగరం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల నవరంగ్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద అర్ధరాత్రి మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం రాగా వన్ టౌన్ CI S శ్రీనివాస్…
హనుమాన్ జయంతి లో పాల్గొన్న జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు…. మద్నూర్
ఏప్రిల్ 13 జనం న్యూస్జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు మద్నూర్మండలం సలాబత్ పూర్ (మీర్జాపూర్) హనుమాన్ ఆలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి…
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు….బిచ్కుంద
ఏప్రిల్ 13 జనం న్యూస్(జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలోని వివిధ హనుమాన్ ఆలయాలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తులు ఘనంగా నిర్వహించారు. బిచ్కుంద మండలంలోని మల్కాపూర్ హనుమాన్ మందిరంలో హనుమాన్…
జనం న్యూస్ ఏప్రిల్ 12 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లాబీబీపేట మండల కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జె డ్పి వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, మాట్లాడుతూ బీ…
దిక్కుతోచని స్థితిలో ఉన్న వయోవృద్ధునికి వైద్య సహాయం – ఎఫ్ ఆర్ వో స్వర్ణలత
జనం న్యూస్, ఏప్రిల్ 12, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు పెద్దపల్లి జిల్లా బండారి గ్రామం వద్ద దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న సుమారు 85 సంవత్సరాలు ఉన్న వయోవృద్ధున్ని నిన్న సుమారు రాత్రి 11 గంటలకు సమయంలో మసీదు దగ్గర…
బిజెపి ఆద్వర్యంలో పూలేజయంతి
జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలి మహాత్మా జ్యోతిరావుపూలే 198 వ జయంతిని పురస్కరించుకొని కొత్తపేట మండల అద్యక్షులు సంపత్తి కనకేశ్వర్రావు ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గసభ్యులు పాలూరి…
ఘనంగా 198 వ జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో సమతా భారత్ ఐక్య వేదిక వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద భారత దేశ తొలితరం సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ…
మహాత్మా జ్యోతిరావు పులే 199 వ జయంతి వేడుకలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 11 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చదువు ద్వారా ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని చెప్పిన మహాత్మ జ్యోతిరావు పూలేకి దక్కుతుంది.ప్రజా సంఘాల నాయకులు. చిలకలూరిపేట :మహాత్మా జ్యోతిరావు పూలే 199వ వజయంతి కార్యక్రమంఏపీ గిరిజన…
ఎస్ టి యు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 11 రిపోర్టర్ సలికినీడి నాగరాజు సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతి రావు పూలే 198వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో గల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు…
మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ జయంతివేడుకలు…
జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్11 కాట్రేనికోన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితాబత్తుల పండుబాబు ఆధ్వర్యంలో కాట్రేనికోన గేట్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిధిగా…