• January 14, 2025
  • 32 views
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులర్పించిన కరాటే అకాడమీ మాస్టర్స్

జనం న్యూస్ 14జనవరి వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కొత్తకోట మున్సిపాలిటీలోని స్వామి వివేకనంద విగ్రహానికిపూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. గాడ్స్ ఆన్ వారియర్స్ చోటు ఖాన్ కరాటే డు ఇండియా…

  • January 14, 2025
  • 37 views
శాస్త్రీయ నృత్యం అనేది సంస్కృతిలో ఒక భాగం: మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి

 భరతనాట్యం చేసిన చిన్నారులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం జనం న్యూస్ జనవరి 15 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి…  కల్వచర్ల లోని ప్రాచీన ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సాగరాచార్యులు ఆధ్వర్యంలో వేణు ఆచార్యులు,రాజారాం…

  • January 14, 2025
  • 42 views
వాసు యాదవ్, రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

నవాబుపేట 14 జనవరి 25:-నవాబుపేట మండలం కొల్లూరు గ్రామానికి చెందిన వాసు యాదవ్ ,రామకృష్ణ యాదవ్ సోదరులు కేపీఎల్ సీజన్ 5 ఐదవ టోర్నమెంట్ క్రీడాకారులకు భోజనాలను ఏర్పాటు చేసినట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్స్ తెలిపారు

  • January 14, 2025
  • 43 views
అస్తమానం కోపం ఎందుకు వస్తుంది?వస్తే ఏమవుతుంది?

జనం న్యూస్ జనవరి 15 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి… మనిషికి కోపం, నవ్వు, ఆనందం, క్రోదం ఇవన్నీ సహజమే. వీటిలో ఏది ఎక్కువైనా సమస్యే. ఆ విధంగా కోపం రావడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. కోరుకున్నది దొరక్కపోవడం, ఇష్టమైనది జరగకపోవడం, మాటకు…

  • January 14, 2025
  • 38 views
నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు పాలాభిషేకం చేసినా రైతులు

జనం న్యూస్ జనవరి 14 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో నిజాంబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు పసుపు బోర్డు లక్ష్యంగా పట్టుబట్టి పసుపు బోర్డు సాధించి తీసుకొచ్చిన నిజామాబాద్…

  • January 14, 2025
  • 33 views
రోలింగ్ లయన్స్ పై సూపర్ స్టైకెర్స్ గణ విజయం

నవాబుపేట 14 జనవరి 25 జనం న్యూస్ :-నవాబుపేట మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో కేపీఎల్ టోర్నమెంట్ ఐదవ రోజు కొనసాగుతున్న సందర్భంగా కేపీఎల్ ఆర్గనైజేషన్ మంగళవారం టాస్ వేసి గేమ్ ను ప్రారంభించారు మొదటి మ్యాచ్లో రోలింగ్ లయన్స్ 104/7…

  • January 14, 2025
  • 32 views
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

జనం న్యూస్ 14 జనవరి 2024 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా భారాస నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసాల వద్ద పోలీసులు…

  • January 14, 2025
  • 202 views
పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

జనం న్యూస్ 14 జనవరి 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ న్యూస్ ప్రతినిధి ) రాయకుర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీటీసీ అనిల్ పటేల్ తనవంతు సహకారం…

  • January 14, 2025
  • 45 views
నేడే మకర సంక్రాంతి.. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం; సి హెచ్ రజిత

జనం న్యూస్ జనవరి 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి… తెలుగు వాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. అచ్చనైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ అనగానే మనకందరికీ గుర్తొచ్చేవి ముత్యాల ముగ్గులు, ముంగిట…

  • January 14, 2025
  • 38 views
సంక్రాంతి బసవన్న, సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు అది మన సంస్కృతి, సాంప్రదాయం. ఇక్కడ అన్నింటికీ ఒక కథ ఉంది. ఆ కథ వెనుక నిజం కూడా దాగుంది

జనం న్యూస్ 14 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా సంక్రాంతి సమయంలో బసవన్న ఎద్దు ని తీసుకొస్తారు. ఇది వారు సంక్రాంతి సమయంలో సంప్రదాయం తీసుకొస్తారు అలా మన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com