రైతు భరోసా పంపిణీలో రేవంత్ సర్కార్ రికార్డు
జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ జూన్ 26( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం పంట పెట్టుబడి సాయం రైతు భరోసా కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్లు రెైతుల ఖాతాల్లో…
అనర్హులకు అందుతున్న ఇందిరమ్మ ఇండ్లు.
కనీసం ఆరా తీయని ప్రభుత్వ అధికారులు. (జనం న్యూస్ 25;జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల పంచాయతీ పరిధి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహాల గురించి ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసింది.కానీ గ్రామాలలో…
నట్లా రైతు బంధు కాదు…ఓట్ల రైతు భరోసా….!
బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచారం కనకయ్య జనం న్యూస్, జూన్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి,…
తనయుడిపుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో పుస్తకాల వితరణచేసిన ప్రధానోపాధ్యాయురాలు
జనం న్యూస్ జూన్ 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడపాకల్ మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కవిత కుమారుడు ఫణీంద్ర పుట్టినరోజు సందర్భంగాబుధవారం రోజునాఅదే పాఠశాలలో పుస్తకాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగు ,ఇంగ్లీష్ కి సంబంధిన…
బిజెపి పార్టీ కార్యాలయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విధించినటువంటి ఎమర్జెన్సీ డే ని నిరసనగా
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 25 రిపోర్టర్ సలికినీడి నాగు ఈరోజు బ్లాక్ డే నిర్వహించడం జరిగింది ఆరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశ చరిత్రలో మాయని మచ్చగా ఆమె నిర్ణయాన్ని నిరసిస్తూ అన్ని పార్టీలు అన్ని…
జాతీయ కబడ్డీ జట్టులో స్థానం..సిరికొండ మండల క్రీడాకారిని..మేఘన,..!
జనంన్యూస్. 25.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు. రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రం లోని హుసేన్ నగర్. గ్రామానికి చెందిన. గుండెల శోభన్ కూతురు. మేఘన. అండర్ 18 ఇయర్స్, ఒకటవ బాలబాలికల జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ ఉత్తరకాండ రాష్ట్రం హరిద్వార్లో…
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్
(జనం న్యూస్ చంటి జూన్ 25) సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో శ్రీ కొడకండ్ల శ్రీరామ శరన్ శర్మ గురూజీ నిర్వహణలో దొమ్మాట తాజా మాజీ సర్పంచ్ శ్రీ పూజిత వెంకటరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గస్థాయి క్రీడా పోటీల్లో భాగంగా…
జిల్లా బాల భవన్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలకు రెండు కుట్టుమిషన్ల బహుకరణ
జనం న్యూస్- జూన్ 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని జిల్లా బాలభవన్ వారు పైలాన్ కాలనీ ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలకు రెండు కుట్టుమిషన్లు అందజేశారు. జిల్లా బాల భవన్ సూపరిండెంట్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ…
ఆంధ్రప్రదేశ్ లో భద్రాచల తలంబ్రాల పంపిణి
తెలుగు రాష్ట్రాల్లో పంపిణి శ్రీకారం చుట్టిన రామకోటి సంస్థ భగవంతుని సేవే మహాభాగ్యం: రామకోటి రామరాజు జనం న్యూస్, జూన్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భద్రాచల రామయ్య తలంబ్రాల ఉచిత పంపిణి కార్యక్రమం…
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి.
జనం న్యూస్, జూన్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై నిర్వహించిన సదస్సులో తెలంగాణ ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి…