అన్నదాతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
డీసీసీ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ జూన్ 18( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా పధకం క్రింద పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో సకాలంలో జమ చేయడం పట్ల జిల్లా…
ప్రతి బుధవారం ఎలమంచిలిలో నియోజకవర్గ స్థాయి జనవాణి
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్జనం న్యూస్,జూన్17,అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలిలో ఇక పై ప్రతి బుధవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తెలిపారు. జిల్లా పరిషత్తు గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఛాంబర్లో ఈ…
జనం న్యూస్ కథనానికి స్పందన
నందికొండ మున్సిపాలిటీ 4వ వార్డులో చెత్తను తొలగించిన మున్సిపల్ సిబ్బంది జనం న్యూస్- జూన్ 17- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – జనం న్యూస్ దినపత్రికలో ప్రచురితమైన నందికొండ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు శూన్యం అనే కథనానికి స్పందిస్తూ…
లింక్ వర్కర్స్ స్కీం ద్వారా మొబైల్ ఐసీటీసీ హెచ్ ఐ వి పరీక్షల క్యాంప్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 17 రిపోర్టర్ సలికినీడి నాగు ఈ రోజు( 17/06/25 ) గుంటూరు జిల్లా పెద నందిపాడు మండలం అబ్బినేనిగుంట పాలెం గ్రామం నందు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ…
సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ.వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్
జనం న్యూస్ 18జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో ఎస్సి ఎస్టీ మైనారిటి, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏఎమ్ సి చైర్మన్…
భూభారతి రెవెన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కారం కోసమే
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ జనం న్యూస్ జూన్ 18(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూ భారతి పేరుతో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని పెండింగ్…
అంగన్వాడి కేంద్రానికి భూమి కేటాయింపు
(జనం న్యూస్ 17 భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో మంగళవారం రోజున అంగన్వాడి కేంద్రానికి రెండు గుంటల ఆబాది భూమిని ఆర్ ఐ స్రవంతి స్థలాన్ని కేటాయించారు ఈ కార్యక్రమంలో రెవెన్య సిబ్బంది దుర్గం…
భూభారతి సదస్సులను స్వాధీనియోగం చేసుకోవాలి
జనం న్యూస్ చంటి జూన్ 17 ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో ఎమ్మార్వో చంద్రశేఖర్ రావు ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై పరిష్కారానికి భూభారతి సదస్సులను రైతులు సదునియోగం చేసుకోవచ్చని తాసిల్దార్ చంద్రశేఖర్ అన్నారు. భూసమస్యలను శాశ్వతంగా…
మోడీ 11 సంవత్సరాల సు పరిపాలన వికసిత భారత్ అమృతకాలం సంకల్ప సభ
జనం న్యూస్ జూన్ 17 ముమ్మిడివరం ప్రతినిధి 11,,సం కేంద్ర ప్రభుత్వ సుపరిపాలన వికసిత భారత్ సంకల్ప సభ తాళ్ళరేవు మండలం తాళ్ళరేవు లో మండల అధ్యక్షులు నిమ్మకాయల ఈశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వాహకులు భారత్ పర్యావరణ జిల్లా కూకన్వీనర్…
సన్ ఎడ్జ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య అవగాహన సదస్సు
జనం న్యూస్- జూన్ 17- నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బాదం సీత వెంకట్ రెడ్డి (పతాంజలి స్టోర్ )నందు జూన్ 20వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సన్ ఎడ్జ్ కంపెనీ వారి…