• June 17, 2025
  • 30 views
సైబర్ నేరాలు తస్మాత్ జాగ్రత్త

(జనం న్యూస్ చంటి జూన్ 17) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలోని దొమ్మాట గ్రామంలో సైబర్ నేరాల మీద దౌల్తాబాద్ ఎస్సై శ్రీ రామ్ ప్రేమ్ దీప్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల…

  • June 17, 2025
  • 176 views
రైతులు ప్రభుత్వానికి విక్రయించిన జొన్నల డబ్బులు రైతులకు అందేదేపుడో ?

రైతన్నలు విత్తనం విత్తుకునే సమయం ఆసన్నమయిన ప్రభుత్వం కొనుగోలు చేసిన జొన్నల డబ్బులు అందకాపాయే జనం న్యూస్,జున్ 17,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని రైతన్నలు జొన్న పంట సాగుచేసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సొసైటీల ద్వారా కొనుగోలు చేసిన…

  • June 17, 2025
  • 41 views
అల్లాపూర్ డివిజన్ అభివృధి కార్యక్రమాల పరిశీలన చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జూన్ 17 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి వార్డు ఆఫీస్ నందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.యూసఫ్ నగర్ స్మశాన వాటిక పరిశీలించి మౌలిక…

  • June 17, 2025
  • 46 views
మొక్కలు నాటిన చేతులకు దండాలు – వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ జూన్ 17 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పద కొండు సంవత్సరాల విజయవంతమైన పాలనను పురస్కరించుకొని ఈరోజు బాలాజీ నగర్ డివిజన్‌లోని కె.పి.హెచ్.బి కాలనీ రోడ్ నం రెండు లో ధనలక్ష్మి గ్రౌండ్ ప్రాంగణంలో…

  • June 17, 2025
  • 43 views
విద్యాశాఖలో బదిలీలు పారదర్శకం మంత్రి లోకేష్ ఘనతే – బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ జూన్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్ కే దక్కుతుందని మాజీ శాసన మండలి సభ్యులు…

  • June 17, 2025
  • 42 views
ప్రధాన నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలన ఉత్సవాల కరపత్రాలు పంపిణీ

జనం న్యూస్ జూన్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో మండల బీజేపీ అధ్యక్షులు కుడుపూడి చంద్రశేఖర్ అద్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు…

  • June 17, 2025
  • 38 views
బాధితుల సమస్యలను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించాలి-విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి. సౌమ్యలత

జనం న్యూస్ 17 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ…

  • June 17, 2025
  • 22 views
ప్రభుత్వ పాఠశాలల్లొ మౌలిక సదుపాయాలు కల్పించాలి…

జనం న్యూస్ 17 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భరత విద్యార్ధి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో సర్వేలు చెయ్యడం.అనంతరం సర్వేలలో గుర్తించిన సమస్యలను వినతిపత్రం ద్వారా డిఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది.ఈ సందర్బంగా…

  • June 17, 2025
  • 22 views
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వర్కింగ్‌ జర్నలిస్టులు

జనం న్యూస్ 17 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో వర్కింగ్‌ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ కలెక్టర్‌ అంబేడ్కర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి…

  • June 17, 2025
  • 25 views
ప్రజలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు: మాజీ ఎమ్మెల్యే

జనం న్యూస్ 17 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సీఎం చంద్రబాబుకి ప్రజలను నమ్మించి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో రాష్ట్ర ప్రజలకు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com