• April 1, 2025
  • 31 views
రామడుగు గ్రామం లో సన్నబియ్యం పంపిణి..!

జనంన్యూస్. 01. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం తాళ్ళరామడుగు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేద ప్రజలకు ఉగాది తెలుగు సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి . మరియు ఎమ్మెల్యే భూపతి రెడ్డి నాయకత్వంలో రామడుగు…

  • April 1, 2025
  • 31 views
అవయవదాతలకు మరణం లేదు.మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జనం న్యూస్ 01 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అవయవ దాతలకు మరణం ఉండదని,మరణించిన తర్వాత అవయవాలను అగ్నికి ఆహుతి చేయడం కంటే, బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వారి అవయవాలను అవసరమైన వారికి దానం చేస్తే మరి…

  • April 1, 2025
  • 35 views
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రేసులో ఏలూరు వెంకటరమణ (రాజేష్ కుమార్ శర్మ)!

జనం న్యూస్ 01 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ రేసులో విశాఖపట్నంకి చెందిన ఏలూరు వెంకటరమణ (రాజేష్ కుమార్ శర్మ) కూడా ఉన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట…

  • April 1, 2025
  • 31 views
ఆహార భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట

జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆహార భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు శాయంపేట మండల…

  • April 1, 2025
  • 33 views
న్యావనంది లో సన్నబియ్యం పంపిణి..!

జనంన్యూస్. ఏప్రిల్ 01. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. జిల్లా సిరికొండ మండలకేంద్రం లోని న్యావనంది గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఎలక్షన్స్ టైమ్ లో ఇచ్చిన మాటప్రకారం తెల్లకార్డ్ ఉన్న ప్రతి పేద ఇంటికి ఒక మనిషికి…

  • April 1, 2025
  • 26 views
నిరుపేదలకు వరం సీఎం రిలీఫండ్

నీరుపేదా కుటుంబానికి సీఎం సహాయనీది చెక్కు అందజేత కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ జనం న్యూస్ ;1 ఏప్రిల్ మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; సీఎం సహాయనిది నుండి అందించే ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబాలాకు వరం లాంటిదని చిన్నకోడూరు…

  • April 1, 2025
  • 32 views
ఘనంగానిర్వహించినసంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ శోభాయాత్ర

జనం న్యూస్ మార్చి 31:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోనిబట్టాపూర్ గిరిజన తండాలో తాండవాసులు, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మాలదారులు సేవలల్ మహారాజ్ శోబయాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ.. తమ ఆరాధ్య దైవమైన సంత్…

  • April 1, 2025
  • 25 views
సిద్దిపేట పట్టణ ప్రగతి పాట ఆవిష్కరణ

జనo న్యూస్; 1 ఏప్రిల్ మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;25 చరణాలతో పొందుపరిచిన ఈ గేయం నిన్న సాయంత్రం ఉగాది పర్వదినం సందర్భంగా, స్థానిక బ్రాహ్మణ పరిషత్ సభా మందిరం సిద్దిపేటలో జరిగిన కవి సమ్మేళనం లో, మాజీ మంత్రివర్యులు సిద్దిపేట…

  • April 1, 2025
  • 28 views
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జింకలపై నల్లమల్ల నక్క దాడి

బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు ఆవుల తిరుపతి యాదవ్… జనం న్యూస్ // ఏప్రిల్ //1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. సెంట్రల్ యూనివర్సిటీ భూముల అక్రమ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు,బి అర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు…

  • April 1, 2025
  • 33 views
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలి

ఇల్లందకుంట మండల గ్రామ శాఖ అధ్యక్షుల నియామకం..పెద్ది కుమార్ ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు.. జనం న్యూస్ // ఏప్రిల్// 1 // కుమార్ యాదవ్ (జమ్మికుంట).. కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ మరియు హుజురాబాద్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com