వరకట్న వేధింపుల కేసులో నిందితులకు 1సం. సాధారణ జైలు, జరిమానా విజయనగరం మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు
జనం న్యూస్ 11 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మహిళా పోలీసు స్టేషనులో 2018సం.లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితులుముగ్గురికి 1సం. సాధారణ జైలు, రూ.51వేలు జరిమానా విధిస్తూ విజయనగరం జె.ఎఫ్.సి.ఎం. (స్పెషల్ మొబైల్ కోర్టు…
సైబరు నేరాలను చేధించేందుకు దర్యాప్తు వేగవంతం చేయాలి
విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత జనం న్యూస్ 11 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారి ఆదేశాలతో జిల్లాలోని వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదై, దర్యాప్తులో ఉన్న సైబరు…
పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం 16 సంవత్సరాల తర్వాత కలిశారు.
జనం న్యూస్ 24ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు) వికారాబాద్ జిల్లా, పూడూర్, మండల పరిధిలోని మంచన్ పల్లి ZPHS హైస్కూల్లో 2008-2009 వ SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తేది 10.06.2025 మంగళవారం…
భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారం…
రేషన్ పంపిణిని, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన …..జిల్లా అదనపు కలెక్టర్ జనం న్యూస్ జూన్ 10 నడిగూడెం భూ భారతి చట్టం ద్వారా భూ సమస్య లకి పరిష్కారం లభిస్తుంది కాబట్టి ఇట్టి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేయనుకోవాలని జిల్లా అదనపు…
కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం
జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ జూన్ 11 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన సామాజిక న్యాయం హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేయడం పట్ల జిల్లా…
అనుమతులు లేని మిర్చి విత్తనాలు సీజ్.
పోలీసులకు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు. నకిలీ విత్తనాల అమ్మి రైతులను మోసగిస్తే కఠిన చర్యలు.*కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహిమాన్. జనం న్యూస్,జూన్10,జూలూరుపాడు: కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో అక్రమార్కులను వెంటాడి పట్టుకోవడంలో కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహిమాన్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.…
సీతయ్య మృతి బాధాకరం…
జనం న్యూస్ జూన్ 10 నడిగూడెం నడిగూడెం గ్రామానికి చెందిన టిడిపి గ్రామ శాఖ అధ్యక్షుడు గుడిపల్లి సీతయ్య మృతి బాధాకరమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుదీర్ అన్నారు.మంగళవారం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన సీతయ్య…
మహాత్మజ్యోతిభాఫులేస్కూల్ విద్యార్థిని కి షైనింగ్ స్టార్స్ 2025 అవార్డు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల నందలూరు విద్యార్థినికి షైనింగ్ స్టార్స్ 2025 అవార్డు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నందు గల మహాత్మ జ్యోతి భాఫులే…
పాఠశాల బలోపేతంలో అందరూ భాగస్వాములే
జనం న్యూస్ జూన్ 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులు, పారిశుద్ధ సిబ్బంది కూడా భాగస్వాములేనని మునగాల మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్…
ఆరోగ్యానికి యోగ ఒక సాధనం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పటవల హై స్కూల్ గ్రౌండ్ లో మోడీ గారి 11 సంవత్సరాలు సుపరిపాలన యోగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యశాల మండల కో కన్వీనర్ యనమండ్ర విజయ్ కుమార్…