• February 7, 2025
  • 50 views
శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

జనం న్యూస్ ఫిబ్రవరి (7) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో శుక్రవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం మరియు శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలొ పాల్గొని స్వామివారిని దర్శించుకుని…

  • February 7, 2025
  • 49 views
నాగేంద్రనగర్ లో దొంగల బీభత్సము

జనం న్యూస్ ఫిబ్రవరి 07: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని నాగేంద్ర నగర్ గ్రామంలో దొంగల బీభత్సం జరిగింది. స్థానిక ఎస్సై బి.రాము తెలిపిన వివరాల ప్రకారం తేది 07-02-2025 ఆందజా మేకువ జామునసమయంలో గుర్తుతెలియని దొంగలు జంగం చిన్న…

  • February 7, 2025
  • 50 views
దక్షిణాదిలో తొలిసారిగా బుద్ధ వనంలో త్రిపీటక పఠణోత్సవం

పాల్గొన్న115 మంది అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు…. జనం న్యూస్- ఫిబ్రవరి 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ : సికింద్రాబాద్ కు చెందిన మహా బోధి బుద్ధ విహార మరియు అంతర్జాతీయ త్రిపీటక సంగాయన మండలి( లైఫ్ ఆఫ్ బుద్ధ దమ్మ…

  • February 7, 2025
  • 46 views
ప్రజలు మెచ్చుకునేలా చేసిన పనిగురించి చెప్పుకునేలా నాణ్యతతో రోడ్లు నిర్మించాలి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : మైనంపాడు గ్రామ రోడ్డు పనులు పరిశీలించి, కాంట్రాక్టర్ కు సూచనలు చేసిన ఎమ్మెల్యే.ప్రజలు మెచ్చుకునేలా, చేసిన అభివృద్ధి గురించి పదికాలాలు చెప్పుకునేలా, ప్రభుత్వానికి సిఎం నారా…

  • February 7, 2025
  • 54 views
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బి శ్రీను నాయక్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ; తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశంలో భాగంగా తృతీయ వార్షికోత్సవం విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి నూతన…

  • February 7, 2025
  • 53 views
లోటస్పాండ్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నిలువు దోపిడి

జనం న్యూస్ //ఫిబ్రవరి //7//జమ్మికుంట //కుమార్ యాదవ్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద అధిక పీసులు వసూలు చేస్తున్నారని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కంప్లైంట్ మెరకి విద్యార్థి సంఘాలు స్కూల్ యొక్క…

  • February 7, 2025
  • 52 views
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ నాల్గోవ వార్షికోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 7 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నాల్గోవ వార్షికోత్సవం సందర్భంగా…

  • February 7, 2025
  • 47 views
ఎమ్మార్వో కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

జనం న్యూస్ ఫిబ్రవరి 7 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : శుక్రవారం కెపి హెచ్ బి డివిజన్ ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు 290 మంది లబ్ధిదారులకు.. కళ్యాణ లక్ష్మి,…

  • February 7, 2025
  • 115 views
మాజీ ఎమ్మెల్యే సునీత కు సవాలు విసిరిన: ఏం ఏ ఎజాజ్

జనం న్యూస్ 7 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండీ జహంగీర్) ఆలేరు కాంగ్రెస్ భవనం లో కాంగ్రెస్ పట్టణ మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏం ఏ ఎజాజ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గొంగడి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com