పాపన్నపేట.అక్టోబర్ 04(జనంన్యూస్)నీటి ప్రవాహంలో కొట్టుకపోయిన ఇద్దరు యువకులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలు…హైద్రాబాద్ కూకట్ పల్లికి చెందిన 20మంది యువకులు అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు శనివారం ఏడుపాయలకు వచ్చారు.ఆలయం సమీపంలో ఉన్న చెక్ డ్యాం…
జనం న్యూస్ అక్టోబర్ 4 : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి మరియు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్ ఆధ్వర్యంలో బిచ్కుంద…
జనం న్యూస్ బిచ్కుంద అక్టోబర్ 4 :కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ యార్డులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి డెలికేట్ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్…
పయనించే సూర్యుడు అక్టోబర్ 4 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మాల మహానాడు స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆవులు దాస్ భారతదేశ సమైక్యత కోసం బలహీన వర్గాల కోసం పోరాడి రాజ్యాంగాన్ని రచించిన మన భారత…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలు పొందుతున్న సంతోషం కంటే రెట్టింపు సంతోషం డ్రైవర్లు పొందాలన్నదే ముఖ్య మంత్రి ఆలోచన గత ప్రభుత్వం రూ.30వేలకు…
*గతంలో ఐ డి ఎస్ ఎం టి కాలనీ ఇళ్ల స్థలాలకు మోటేషన్ చేసిన మున్సిపల్ కమిషనర్లపై చీటింగ్ కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించాలి పి.రాములు నేత జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ : జాగో తెలంగాణ…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అక్టోబర్ 4, నందలూరు మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన వైయస్సార్సీపి నాయకుడు ముమ్మడి శెట్టి చంద్ర సతీమణి లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్నవైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్…
జనం న్యూస్ అక్టోబర్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ; ప్రజాస్వామ్యంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని బలమైన సమాజ నిర్మాణానికి దోహద పడుతుందన్న ఉద్దేశ్యంతో రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో కోట్లాది…
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కు, కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికినఅధికారులు, అర్చకులు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవంకొత్తమ్మ తల్లి ఉత్సవాలు మూడురోజులు ఘనంగా జరగనున్నాయని తెలిపిన మంత్రి…
జనం న్యూస్ సెప్టెంబర్ 23 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)దేవి నవరాత్రులను పురస్కరించుకొని గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లి లో వెలసిన శ్రీ మారెమ్మ దేవాలయంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి దేవిరాజ్ స్వామి ఆలయ…