జనం న్యూస్ సెప్టెంబర్ 23 మండలం పెన్ పహాడ్ : ప్రజలు పరిచయం లేని వ్యక్తుల తోటి జాగ్రత్త వహించాలని ఎస్సై కస్తాల గోపికృష్ణ ఒక ప్రకటనలో అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో ప్రజలు తమ పిల్లలను…
జనం న్యూస్ సెప్టెంబర్ 21 మండలం పెన్ పహాడ్ : మండల పరిధిలోని నారాయణ గూడెం పిఎసిఎస్ సహకార సంఘం, అనంతారం సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలకు మాత్రమే యూరియా ఇవ్వడం జరుగుతున్నదని పిఎసిఎస్ చైర్మన్ నాతాల జానకి రామ్ రెడ్డి,…
ఆదర్శ ఫైన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో గత నెలలో అనంతపురం జిల్లాలో డ్రాయింగ్ మరియు హ్యాండ్ రైటింగ్ నిర్వహించారు. అందులో గ్లోబల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని డ్రాయింగ్ మరియు హ్యాండ్ రైటింగ్ పోటీలలో ప్రథమ,ద్వితీయ, తృతీయ…
జనం న్యూస్**ఎన్టీఆర్ జిల్లా* *ఇబ్రహీంపట్నం మండలం**సెప్టెంబర్ 17**స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు అన్నారు.కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలోని కొత్త గేట్, ఖిల్లా రోడ్ ప్రభుత్వ…
జనం న్యూస్ సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ, “భూమి, జలం, అగ్ని, గాలి, బ్రహ్మ, విష్ణు, శివుడు, నక్షత్రాలు…
జనం న్యూస్, తేదీ.15-9-2025.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.రిపోర్టర్ బాలాజీపాల్వంచ మండలం లంబాడీ జేఏసీ ఆధ్వర్యంలో లంబాడి ఆత్మగౌరవ ర్యాలీకి పాల్వంచ మండలం టౌన్ నుండి పెద్ద ఎత్తున లంబాడ సోదరులు మహిళలు పాల్గొన్నారు బంజారా సోదరులు పాల్వంచ కాలనీ గేటు…
జనం న్యూస్ సెప్టెంబర్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలంలోనీ దాబా గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం దాబా గ్రామానికి చెందిన భుజిబాయి అనే మహిళ దాబా గ్రామ శివారులోని వాగు వద్ద…
జనం న్యూస్, సెప్టెంబర్ 13, పెద్దపల్లిపెద్దపల్లి శాంతినగర్కు చెందిన సానికొమ్ము రామ్ రెడ్డి, అంధుడైనప్పటికీ ప్రభుత్వ అనుమతులతో మట్టి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే రాఘవపూర్, కన్నాల, కాచాపూర్, కటికనపల్లి, ధర్మారం, గుల్లకోట, ఎలిగేడు, రాకలదేవ్పల్లె, కదంబాపూర్, కనకుల కనపర్తి, కాల్వ శ్రీరాంపూర్…
జనం న్యూస్ సెప్టెంబర్ 8 చిలుకూరు(మండల ప్రతినిధి ఐనుద్దీన్) మండలంలోని జెర్రీపోతులగూడెం గ్రామంలో వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిపిఐ పార్టీలో చేరారు, చేరిన వారిలో విజయ్, సైదులు,నాగరాజు,చంటి,రమేష్ ఉన్నారు వీరిని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పార్టీ కండువా…
జనం న్యూస్ సెప్టెంబర్ 5, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా పరిగి పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో రెండవ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి వారి…