• February 9, 2026
  • 66 views
ప్రచురణార్థం

ఫిబ్రవరి 12న జరిగే అఖిలభారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఉప్పల్ పారిశ్రామిక వాడలో ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ఐ ఎన్ టి యు సి నాయకులు ప్రకాష్ రెడ్డి…

  • February 9, 2026
  • 67 views
ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాం.

జనంన్యూస్. 09.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.. నిజామాబాద్ వినాయక నగర్ 6 వ డివిజన్ కార్పొరేషణ్ కాంగ్రెస్ అభ్యర్థి మమత రత్నాకర్ గౌడ్. మాట్లాడుతూ. ప్రతి గడపగడపకు తిరిగినాము ఏదైనా మిస్ అయితే మీ కడుపులోని బిడ్డ లాగా దాచుకొని మీలో ఒకరిగా గుర్తించి…

  • February 9, 2026
  • 67 views
ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలుఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ

జనం న్యూస్:ఫిబ్రవరి 9 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం.జస్వంత్‌రావు నియామకం. రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు మున్సిపాలిటీలు, యూడీఏలు, కార్పొరేషన్లలో…

  • February 9, 2026
  • 65 views
ఘనంగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పుట్టినరోజు వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) 53వ జన్మదిన వేడుకలు కాట్రేనికోన మండలంలోని గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో పి ఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.…

  • February 9, 2026
  • 70 views
వృద్ధులకు ఇందిరమ్మ చీరల పంపిణీ

జనం న్యూస్, 9 ఫిబ్రవరి, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలో, గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో, సర్పంచ్…

  • February 9, 2026
  • 69 views
నేటి సాయంత్రంతో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

జనం న్యూస్ 09 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ హెచ్చరిక గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల పోరు తుది దశకు…

  • February 9, 2026
  • 68 views
ఏర్గట్లమండల వ్యవసాయ అధికారి వైష్ణవ్‌కు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా

జనం న్యూస్ ఫిబ్రవరి 09: నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలవ్యవసాయ అధికారి వైష్ణవ్ 2020 నుండి 2023 సంవత్సరం వరకు వివిధ ఖరీఫ్ వరి స్థాపన వ్యవస్థలు మరియు సాగు పద్ధతుల తరువాతి శనగ, మినుములు, ఆవాల పంటలలో వేర్ల పెరుగుదల, నాట్లు వేయడం…

  • February 9, 2026
  • 83 views
మహా బోధి ప్రీ స్కూల్ తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

జనం న్యూస్, ఫిబ్రవరి 9తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జి : శ్రీనివాస్ రెడ్డి వెస్ట్ సాయి నగర్, ఆల్విన్ కాలనీలోని మహా బోధి ప్రీ స్కూల్ తృతీయ వార్షికోత్సవ వేడుకలు వివేకానంద నగర్‌లోని వివేకానంద అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం అట్టహాసంగా…

  • February 9, 2026
  • 69 views
బిచ్కుంద లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

బిచ్కుంద ఫిబ్రవరి 9 జనం న్యూస్ సోమవారం రోజు గౌరవ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను కలుపుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.ఈ నెల 11వ…

  • February 9, 2026
  • 71 views
నేడు ఘనంగా నూకాంబికా అమ్మ వారి రాట మహోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకంబిక అమ్మవారి దేవస్థానంలో బాలలయంలో వచ్చేనెల 17,18 జాతర, కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారి ముహూర్తం రాట మహోత్సవం ఘనంగా జరిగింది. రాటకు అనకాపల్లి జనసేన పార్టీ…