• January 29, 2026
  • 95 views
కిమ్స్ ఐకాన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

1000 మందికి పైగా ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ జనం న్యూస్ జనవరి 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి 140 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవ రాజం పురస్కరించుకుని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్స్ వారు ఉచిత వైద్య…

  • January 29, 2026
  • 96 views
బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించిన మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డా.ఆంజనేయులు గౌడ్

జనం న్యూస్ 29 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి. బాసు హనుమంతు నాయుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ ఈరోజు గద్వాల జిల్లా…

  • January 29, 2026
  • 98 views
అయిజ మున్సిపాలిటీలో నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న అధికారులు

జనం న్యూస్ 29 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు .రామచంద్రారెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణం లో ఎన్నికల సందర్బంగా,బేబాకీ (నో…

  • January 29, 2026
  • 93 views
జగద్గిరిగుట్ట పోలీస్ సీఐ బి. వెంకటేశంకు రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఘన సన్మానం

జనం న్యూస్ జనవరి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి జగద్గిరిగుట్ట:ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ బి. వెంకటేశంను మర్యాదపూర్వకంగా కలిసి…

  • January 29, 2026
  • 96 views
మార్పు ఎలా వస్తుంది..ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థికి కనీసం నామినేషన్ ఫామ్ నింపడమే రాదు

జనం న్యూస్ 29 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అలాంటి అభ్యర్థి అవార్డులకు ఎలాంటి సేవలు చేస్తాడు గమనించాలి…కనీసం ఎన్నికల నామినేషన్ ఫామ్ చదవడం రాని అభ్యర్థి మరి కాలనీ బాగోగులు…

  • January 29, 2026
  • 97 views
ఏసీబీలోనే ఉంటూ.. ఏసీబీకే చిక్కాడు: మాజీ హోంగార్డు శ్రీనివాసరావు నివాసాలపై మెరుపు దాడులు!

జనం న్యూస్‌ 29 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయ హోంగార్డ్‌ నెట్టి శ్రీనివాసరావు నివాసాలపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.విజయనగరం, గుర్ల, విశాఖలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీలో 15 ఏళ్లు…

  • January 29, 2026
  • 231 views
తడ్కల్ లో ఘనంగా భీష్మ ఏకాదశి,

భీష్ముడు,దేవవ్రతుడు, కారణ జన్ముడు.అష్ట వసువులలో ఒకడు. అధ్యక్షులు గంగపుత్ర సాయిలు, జనం న్యూస్,జనవరి 29,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు పసుపుల సాయిలు,అధ్యక్షతన సంఘం పెద్దలతో కలిసి భీష్మ ఏకాదశిని గురువారం ఘనంగా…

  • January 29, 2026
  • 102 views
​₹400 అప్పు.. ప్రాణం తీసింది! పాతరేగ హత్య కేసులో నిందితుడు అరెస్ట్.

జనం న్యూస్‌ 29 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఈ నెల 25న పాతరేగలో యాసర్ల సింహాచలం (70)ను చేతులతో కొట్టి హత్య చేసిన ఘటనలో నిందితుడు పెద్దింటి తిరుపతిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు బొబ్బిలి రూరల్‌ సీఐ…

  • January 29, 2026
  • 95 views
మంత్రి తనయుడి పేకాట భాగోతం: ‘పేకాటాంధ్రప్రదేశ్‌’గా ఏపీని మార్చారంటూ వైసీపీ నిప్పులు!

జనం న్యూస్‌ 29 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ “మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ పేకాట ఆడుతూ… అడ్డంగా దొరికిపోయినట్లు’ వైసీపీ ఆరోపించింది. శంబర పోలమాంబ జాతరలోని అమ్మవారికి మంత్రితో కలిసి పట్టువస్తాలను సమర్పించిన కొద్ది నిమిషాలకే…

  • January 29, 2026
  • 103 views
విద్యావేత్త శ్రీహరి కన్నుమూత: సమాచార శాఖ ఉప సంచాలకులు దున్న రమేష్ పితృవియోగం

జనం న్యూస్‌ 29 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ ఉప సంచాలకులు దున్న రమేష్‌ తండ్రి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీహరి (92) సోమవారం విశాఖ, మధురవాడలోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యలతో…