• January 29, 2026
  • 99 views
విద్యాభారతి విద్యార్థులకు ప్రతిభా పాటవ బహుమతులుజహీరాబాద్ పట్టణ

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 29 స్థాయిలో బుధవారం ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలు ఎస్సే రైటింగ్, డ్రాయింగ్ లలో విద్యా భారతి పాఠశాలకు చెందిన విద్యార్థులు N శాన్వి రెడ్డి, V…

  • January 29, 2026
  • 95 views
గ్రామ కోకిల పుస్తకావిష్కరణ చేసిన సిని నటుడు జబర్దస్త్ లక్ష్మీకిరణ్

జనం న్యూస్ : 29 జనవరి గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి ;వై.రమేష్ : సాహిత్యం సమాజ హితమని, బాల రచయితల కలం నుండి జాలువారిన ప్రతి రచన లోకహితమని సినినటుడు, రచయిత, నిర్మాత జబర్దస్త్ లక్ష్మికిరణ్ అన్నారు. జిల్లా…

  • January 29, 2026
  • 99 views
బ్రహ్మన్న చెరువు గ్రామంలో సర్పంచ్ సుధాకర్ ఆదేశాల తో పారిశుద్ధ్య చర్యలు

పయనించే సూర్యుడు జనవరి 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గ్రామ పంచాయతీ పరిధిలోని బ్రహ్మన్న చెరువు గ్రామంలో పలువురు చిన్నారులు అనారోగ్యంతో జ్వరం, వాంతులు, విరేచనాలకు గురై కోలుకుంటుండగా ఈ విషయం తెలుసు కున్న సర్పంచ్ గంటి వెంకట…

  • January 29, 2026
  • 99 views
అనకాపల్లి ఉత్సవ్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు: ఎస్పీ తుహిన్ సిన్హా

జనం న్యూస్ జనవరి 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి ఉత్సవ్ పురస్కరించుకుని జిల్లాలో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు సంబంధించి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు…

  • January 29, 2026
  • 97 views
టిటిడి లడ్డూ కల్తినెయ్యి వ్యవహరంలో దోషులను కటినంగా శిక్షించాలని ముమ్మిడివరం టిడిపి నాయకులు డిమాండ్..

జనం న్యూస్ జనవరి 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గొలకోటి దొరబాబు, జిల్లా పార్టీ ఉపాద్యక్షులు…

  • January 29, 2026
  • 95 views
-కాంగ్రెస్,బీజేపీ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు ..

జనం న్యూస్ 29 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్,మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి డా.ఆంజనేయ గౌడ్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి…

  • January 29, 2026
  • 99 views
భీష్మ ఏకాదశి సందర్భంగా 17వ ఏకాహ మహోత్సవం

జనం న్యూస్ జనవరి 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం కేశనకుర్రు పెద్ద చెరువు గట్టు ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ వద్ద వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ…

  • January 29, 2026
  • 97 views
బ్రహ్మన్న చెరువు గ్రామంలో సర్పంచ్ సుధాకర్ ఆదేశాల తో పారిశుద్ధ్య చర్యలు

జనం న్యూస్ జనవరి 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గ్రామ పంచాయతీ పరిధిలోని బ్రహ్మన్న చెరువు గ్రామంలో పలువురు చిన్నారులు అనారోగ్యంతో జ్వరం, వాంతులు, విరేచనాలకు గురై కోలుకుంటుండగా ఈ విషయం తెలుసు కున్న సర్పంచ్ గంటి వెంకట…

  • January 29, 2026
  • 113 views
విజిబిలిటీ లేక విమాన ప్రమాదం

జనం న్యూస్: జనవరి 29 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతికి కరణం తెలిపిన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు. బారామతిలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఉదయం 8.10 గంటలకు…

  • January 29, 2026
  • 94 views
శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్ల పాంచాహన్ని క దివ్య కళ్యాణ మహోత్సవాలు.

జనం న్యూస్ జనవరి 29 ముమ్మిడివరం ప్రతినిధి భీష్మ ఏకాదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని కుండలేశ్వర క్షేత్రంలో ఈ రోజు లగాయతు అనగా జనవరి 28 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు శ్రీ కుండలేశ్వర స్వామి వారికి టీటీడీ వార్షిక…