జనం న్యూస్ 24 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నైనీ కోల్ మైన్ లో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నాడు.కేటీఆర్ మీద…
జనం న్యూస్ 24 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి తెలంగాణ అనిశా (ఏసీబీ)…
జుక్కల్ జనవరి 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 1వ తేదీ నుండి 20వ తేదీ ఫిబ్రవరి 2026 వరకు నిర్వహించనున్న తాగునీటి సరఫరా ప్రత్యేక డ్రైవ్పై మండల స్థాయి సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశంలో…
జనం న్యూస్ జనవరి 24, వికారాబాద్ జిల్లా , పూడూరు మండలం చిట్టెంపల్లి గ్రామ పరిధిలోని పోతిరెడ్డి గూడలో భూభారతి భూసర్వే,రీసర్వే కార్యక్రమాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా…
జుక్కల్ జనవరి 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడంపల్లి గ్రామపంచాయతీలో రోడ్డు ఇరువైపులా ముళ్ళ చెట్లు పెరిగిపోవడం వలన బస్సు కు ఇబ్బంది కావడంతో పడంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ వాగు మారే విజయ్ కుమారి సంజు శనివారం…
జనం న్యూస్ 24 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల బరిలో నిలవడానికి ఒక ప్రత్యామ్నాయ…
పట్టణంలోని స్వర్ణకారులకు సంబంధించిన పలు సమస్యల గురించి వివరించిన స్వర్ణకార ప్రతినిధులు జనం న్యూస్, జనవరి 24, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణలోని స్వర్ణకరులు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘును శుక్రవారం సాయంత్రం మెట్ పల్లి పట్టణ…
జనంన్యూస్. 24.నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ నగర శివారులో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులు కారుతో ఢీకొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి.సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం…
జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన, : తండ్రిని మించిన తనయుడు యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ బాబు పుట్టిన రోజు వేడుకలను మత్స్యకార కార్పొ రేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర…
జనం న్యూస్ జనవరి 24 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్: శ్రీనివాస్ రెడ్డి గణతంత్ర దినోత్సవాల సందర్భాన్ని అవకాశంగా మలచుకుంటూ సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ప్రజలలో దేశభక్తి ఉత్సాహాన్ని, పండుగ వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని “ఫోన్ పే రిపబ్లిక్…