సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి,జనం న్యూస్,జనవరి 24,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో శనివారం అంగన్వాడి చిన్నారులకు ఏకరూపు వస్త్రాలను సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి,ఉప సర్పంచ్ సమీర్,చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి…
అంగన్వాడి టీచర్ రాధ,స్వరూప , జనం న్యూస్,జనవరి 24,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని చాప్ట బి గ్రామంలో శనివారం అంగన్వాడి చిన్నారులకు ఏకరూపు వస్త్రాలను సర్పంచ్ తనయుడు శ్యామ్ నాయక్,చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని…
జనం న్యూస్ జనవరి 24 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం మంగేళ సెక్షన్ పరిధిలోని రంగసాగర్ అడవి ప్రాంతం ప్రస్తుతం వన్యప్రాణుల అడుగు జాడలు అన్యేశణ వేదికైంది జిల్లా అటవీ అధికారి ఎం రవిప్రసాద్ అత్యంత నిశిత పర్యవేక్షణలోధర్మపురి అటవీ రేంజ్…
జనం న్యూస్ రిపోర్టర్ వికారాబాద్ జిల్లా డిస్టిక్ ఇంచార్జ్ కావలి నర్సిములు. జనం న్యూస్ 24 జనవరి 2026 వికారాబాద్ జిల్లా ఈరోజు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న తన్విక కు కావలి అరుణ-నర్సిములు జనం న్యూస్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ..…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తర్లుపాడు మండలంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మండల జనసేన నాయకులు వెలుగు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 24 మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డి పల్లి ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ నిరుపేద కుటుంబం ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మురారి…
జనం న్యూస్ 24 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాక్షి మీడియా ప్రతినిధి అల్లు యుగంధర్ను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మరియు…
జనం న్యూస్ 24 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్టీరింగ్ పడితే ప్రయాణికుల క్షేమమే వారి ఊపిరి.. గమ్యం చేరే వరకు అలుపెరగని నిరంతర కృషి వారిది. ఓ వైపు పని ఒత్తిడి.. మరో వైపు మనసులో కుటుంబం…
జనం న్యూస్ 24 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ప్రజా భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు యంత్రాంగం వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చాలా దగ్గరవుతున్నారు. ప్రజల్లో కూడా పోలీసు యంత్రాంగం అందిస్తున్న సేవల పట్ల ఒక నమ్మకం…
జనం న్యూస్ 24 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కొత్తవలస-కిరండోల్ మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి తప్పిపోయే ప్రమాదం ఏర్పడింది. కేకే లైన్ ద్వారా ఐరన్ ఓర్, బొగ్గు వంటి కార్గో రవాణాతో జోన్కు…