• January 6, 2026
  • 93 views
మొక్కజొన్న సాగుపై రైతులకు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం .మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 6 తాడివారిపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై మరియు పంట మార్పిడి పై శిక్షణ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి నిర్వహించారు. గతంలో పొగాకు పంట సాగుచేసిన రైతులందరూ…

  • January 6, 2026
  • 112 views
నూతన స్పటిక రామలింగేశ్వర గుడికి విరాళం

జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 06 పెబ్బేరు సోమవారం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న స్పటిక రామలింగేశ్వర స్వామి గుడిలోఅన్న ప్రసాద దాత గోనెల వెంకటేష్ గురు స్వామి ఒక లక్ష రూపాయలు విరాళం రామలింగేశ్వర…

  • January 6, 2026
  • 89 views
ముంజేరు బాధితులకు న్యాయం చేస్తాం: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ భరోసా

జనం న్యూస్‌ 06 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ జనవరి 5న భోగాపురం మండలం, ముంజేరు గ్రామం దీక్షా శిబిరాన్ని సందర్శించి, బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ…

  • January 6, 2026
  • 93 views
అవుట్ సోర్సింగ్ కార్మికులకు న్యాయం చేస్తాం: ఆర్టీసీ ఎం.డి. ద్వారకా తిరుమలరావు

జనం న్యూస్‌ 06 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ సోమవారం ఆర్టీసి హౌస్ లో ఆర్టీసి వి.సి మరియు ఎం.డి. సి.హెచ్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో ఏ.పి.పి.టీ.డి (ఆర్టీసి) అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా…

  • January 6, 2026
  • 91 views
దేశ రక్షణ కోసం ఎర్రజెండా కార్యకర్త నిరంతరం పోరాడతాడు: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

జనం న్యూస్‌ 06 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ చరిత్రను పరిశీలిస్తే దేశంలో కమ్యూనిస్టుల త్యాగాలు, వారు చేసిన ఉద్యమాలు, ఇతర పోరాటాల ఫలితాలను తెలుసుకోవచ్చని, వందేళ్ల వయసు వచ్చిన కమ్యూనిస్టు పార్టీ దేశానికి ఏ విధంగా సేవ…

  • January 6, 2026
  • 88 views
చిన్న పత్రికల పట్ల వివక్ష వద్దు: కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల నిరసన

జనం న్యూస్‌ 06 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో చిన్న, మధ్యతరహా పత్రికల ప్రతినిధులు తమ నిరసనను వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి…

  • January 5, 2026
  • 104 views
ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పనిసరి ధరించాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ముప్కాల్ మండల కేంద్రంలో ఎస్ఐ కె.కిరణ్ పాల్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు…

  • January 5, 2026
  • 106 views
మండలం లో 12 గ్రామపంచాయతీలలో “స్వచ్ఛ సంక్రాతి – స్వచ్ఛ గ్రామ పంచాయతీ – 2026” కార్యక్రమం, ఎంపీటీవో కేఆర్ఎం ప్రసాద్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నందు12గ్రామపంచాయతీలలోసోమవారంప్రత్యేక గ్రామసభలు.నిర్వహించినట్లుఎంపీడీవో తెలిపారు ఈ సందర్భంగాఆయనమాట్లాడుతూ,పంచాయతీ రాజ్ కమీషనర్ మరియు గ్రామీణభివృద్ధి శాఖ, కడప జిల్లా పంచాయతీ అధికారిని ఈ రాజ్యలక్ష్మి ఆదేశాలఉత్తర్వులనుఅనుసరించి,నందలూరుమండలంలోని12గ్రామపంచాయతీలలో పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలను అనుసరించి,…

  • January 5, 2026
  • 97 views
ఆలమూరు భట్టీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు

వైభవంగా స్వామి వారి అన్నాభిషేకం జనం న్యూస్, జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం ఆలమూరులో అత్యంత పురాతనమైన, దక్షిణ భారతదేశంలో ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందిన విక్రమభట్టీశ్వరస్వామి వారి ఆలయాన్ని…

  • January 5, 2026
  • 95 views
చిక్కినవి చిన్న చేపలే… తిమింగలం ఎక్కడ?” చిన్న చేపలే ఎందుకు చిక్కాయని విమర్శలు?

జనం న్యూస్ 05 జనవరి( తెలంగాణ పత్రిక) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖపై ఏసీబీ (అక్కడ విచారణ నిర్వహించిన ఏసీబీ) నిర్వహించిన దాడులు ఇప్పుడు స్థానిక రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి. అధికారం వర్గాలు ఈ దాడులను…