జనం న్యూస్ జనవరి ఐదు ముమ్మిడివరం ప్రతినిధి] అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనటానికి విచ్చేసిన రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు వారి ని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్…
రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 05 01 2026 05-01-2025 న్యాల్ కల్ మండలం రత్నాపూర్ గ్రామ సర్పంచ్ బి.పవిత్ర జార్జ్ గారు ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారిని మర్యాద…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 05 01 2026 04-2026 రోజు రాత్రి జహీరాబాద్ పట్టణం గాంధినగర్ కాలనిలో జరిగిన జహీరాబాద్ మండలం హోతి.బి గ్రామం పర్వేజ్ మోహియోద్దీన్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్…
మద్నూర్ జనవరి 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద శక్కర్గ గ్రామంలో యాసంగిలో సాగు చేసిన శనగ పంట మీద రైతులకు అవగాహన మరియు యాజమాన్య పద్ధతులు తెలపడం జరిగింది.అలాగే సబ్సిడీపై వేప నూనె…
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం పటేల్కు డిడిఎస్ సంఘం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా డిడిఎస్ సంఘం చేపడుతున్న ఆర్గానిక్ వ్యవసాయ విధానాల ప్రాధాన్యతను నాయకులు వివరించారు. డిడిఎస్ సంఘం ద్వారా ఉత్పత్తి అవుతున్న ఆర్గానిక్…
జనం న్యూస్ 05 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, నేడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఆటో జేఏసీ ఇచ్చిన…
జనం న్యూస్ 05 జనవరి 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ హత్య చేసి ఇండియాకి పారిపోయి వచ్చిన బాధితురాలి పాత స్నేహితుడు అమెరికాలోని మేరీల్యాండ్లో ఉన్న కొలంబియాలో నివాసముంటున్న నికిత గోడిశాల(27) అనే…
జనం న్యూస్ జనవరి 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎవరు ఎక్కడ నుండైనా కష్టం లో ఉన్నాము ఆదుకోండి అని స్వయం గా ఆపదలో ఉన్నవారే వెళ్లకపోయినా తన అనుచరుల ద్వారా విన్న తక్షణమే ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ముత్యాల…
జనం న్యూస్ 05 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.రామకృష్ణ గారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల్ని ఉపయోగించి డైట్ కాలనీ దాటిన తర్వాత రెసిడెన్షియల్…
జనం న్యూస్ 05 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శంషాబాద్, ముంబాయి, బెంగళూరు ఎయిర్పోర్ట్ తరహాలో భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్పోర్టు ఎంతో కీలక…