టీజీ ఎస్ డబ్ల్యూ ఆర్ఎస్ ఎల్కతుర్తి ప్రిన్సిపల్ ఏ .హేమలత జనం న్యూస్ జనావరి 5 2025,(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి :- మండల పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి…
కృతజ్ఞతలు తెలియపరిచిన గుత్తుల సాయి జనం న్యూస్ జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలపై భారం మోపకుండా విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం…
జనం న్యూస్ జనవరి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో బహుజన సంక్షేమ సంఘం(బీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారపెల్లి క్రాంతికుమార్ మాట్లాడుతూ మండలంలోని పెద్దకోడెపాక శివారులోని…
మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆధ్వర్యంలో భారీ చేరికలు మద్నూర్ జనవరి 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బి ఆర్ఎస్ లో వరుస చేరికలతో మద్నూర్ మండల మరో సీనియర్ కీలక నేత మండల మాజి చైర్మన్…
ప్రభుత్వము మంజూరు చేసిన ఇండ్లను అడ్డుకుంటే ఫారెస్ట్ అధికారులపై ఎదురు తిరగడానికి సిద్ధమే తుడుందేబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ జనం న్యూస్ 5డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కొమురం భీం ఆసిఫాబాద్ అటవీ శాఖ జిల్లా…
జనం న్యూస్ జనం న్యూస్ జనవరి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన ఉప్పునూతల ప్రసాద్ కుమారుడు ఉప్పునూతల మానికేష్ నూతన వ్యాపార సముదాయం గూడే పాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రిలయన్స్ వారి…
జనం న్యూస్5డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్: కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత…
జనం న్యూస్ జనవరి 5 ముమ్మడివరం ప్రతినిధి__ సీతానగరం మండలం కాటవరం గ్రామంలో కీర్తిశేషులు అల్లంరాజు వేంకటేశ్వరరావు దంపతుల దివ్య ఆశీస్సులతో శ్రీ విజయ ఆయుర్వేదిక్ & భాస్కర ఆయుర్వేదిక్ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం ప్రముఖ…
ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే కేవలం భవనాలు, రోడ్లు ఉంటే సరిపోదు ఆ గ్రామం పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తించిన మా గ్రామ సర్పంచ్ గారు, ఇరోజు ఘనపురం గ్రామంలోని ప్రధాన రహదారుల వెంట…
ప్రయనించే సూర్యుడు జనవరి ఐదు ముమ్మిడివరం ప్రతినిధి] అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనటానికి విచ్చేసిన రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు వారి ని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్…