• December 30, 2025
  • 112 views
ఏర్గట్ల మండల ఉప సర్పంచ్ లఫోరం కార్యవర్గ ఎన్నిక

కార్యవర్గాన్నిఘనంగా సన్మానించిన మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి జనం న్యూస్ డిసెంబర్ 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం: ఉప సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నిక చేశారు. ఉప సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడిగా ఆసిరెడ్డి హనుమంత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా…

  • December 30, 2025
  • 100 views
నూతన సంవత్సరం వేళ తాగి వాహనాలు నడపొద్దు దౌల్తాబాద్ ఎస్సై జి. అరుణ్ కుమార్

(జనం న్యూస్ చంటి డిసెంబర్ 31) దౌల్తాబాద్, డిసెంబర్ 31: నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ కుమార్ సూచించారు.ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్లపైకి…

  • December 30, 2025
  • 105 views
తాగి రోడ్లపైకి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు రాయపోల్ ఎస్సై మానస

(జనం న్యూస్ చంటి డిసెంబర్ 31) రాయపోల్, డిసెంబర్ 31: నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాయపోల్ ఎస్సై మానస సూచించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్లపైకి…

  • December 30, 2025
  • 106 views
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒకరోజు ముందుగా పంపిణీ కి సిద్ధంకాట్రేనికోన

జనం న్యూస్ డిసెంబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందే పంపిణీ చేయాలని ఆదేశాలు మేరక ఆయా బ్యాంకులు నుండి నగదును తీసుకువచ్చి పంపిణీకి సిద్ధం చేశారు,2026 జనవరి 1 నూతన సంవత్సర సందర్భంగా ఎన్టీఆర్ భరోసా…

  • December 30, 2025
  • 105 views
మంగళకుంట & తాడి వారి పల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం…మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30 డిమాండ్ ఆధారిత పంటలు జొన్న సజ్జ రాగి కొర్ర వారిగా మొదలగు పంటలు రైతులు సాగు చేసుకోవాలని ఆమె తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి విధానాన్ని బట్టి, మానవుల ఆరోగ్యంపై…

  • December 30, 2025
  • 97 views
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

జనం న్యూస్ డిసెంబర్ 29 జగిత్యాల జిల్లా బీరు పూర్ మండల కేంద్రము లోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం నందు వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి, ఉదయం స్వామివారి అభిషేకము, హారతి మరియు…

  • December 30, 2025
  • 92 views
.ఘనంగా అయ్యప్ప పాఠము పూజ.

జనం న్యూస్ డిసెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి 27వ స్వామి మాలాధారణ సందర్భంగా నారికేలి అయ్యప్ప పూజలు ఘనంగా…

  • December 30, 2025
  • 98 views
అగ్ని బాధితులకు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ అప్పనహస్తం :

జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పంచాయతీ పరిధిలోని ఇటీవలే మొండి పోరా గ్రామంలో విద్యుత్ సర్క్యూట్ వల్ల తాటాకిల్లు దగ్ధమైన బాధితులకు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద…

  • December 30, 2025
  • 99 views
అగ్ని బాధితులకు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ అప్పనహస్తం :

జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పంచాయతీ పరిధిలోని ఇటీవలే మొండి పోరా గ్రామంలో విద్యుత్ సర్క్యూట్ వల్ల తాటాకిల్లు దగ్ధమైన బాధితులకు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద…

  • December 30, 2025
  • 103 views
ఖండేబెల్లూరు పురాతన వెంకటేశ్వర ఆలయంలో డీసీసీ చీఫ్ ఏలే మల్లికార్జున్ దంపతుల ప్రత్యేక పూజలు…

జుక్కల్ డిసెంబర్ 30 జనవరి న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని ఖండేబెల్లూరు గ్రామంలో ఉన్న పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (ఉత్తర ద్వారం) లో ఈరోజు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్…