• December 17, 2025
  • 119 views
విద్యుత్ షాక్‌కు గురై గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్

జనం న్యూస్ డిసెంబర్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు దారంగుల పాణి విద్యుత్ షాక్‌కు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, ఈ విషయం…

  • December 17, 2025
  • 122 views
కానిస్టేబుళ్ళ శిక్షణకు డిపిటిసి మరియు బిటిసిలలో అన్ని మౌళిక వసతులు కల్పించాంవిశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి., గోపీనాథ్ జట్టి, ఐపిఎస్

జనం న్యూస్‌ 17 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా సారిపల్లిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డి.పి.టి.సి) మరియు విజయనగరం 5వ బెటాలియన్లో బిటిసిలను విశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి., గోపీనాథ్ జట్టి డిసెంబర్ 16న సందర్శించి,…

  • December 17, 2025
  • 116 views
ఎన్ హెచ్-26 రక్తసిక్తం: గజపతినగరం వద్ద భయానక రోడ్డు ప్రమాదం: లారీ-ఆర్టీసీ బస్సుల ఢీ, నలుగురికి తీవ్ర గాయాలు!

జనం న్యూస్‌ 17 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 26పై లారీ-ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. అదే సమయంలో ఈ బస్సు మరో బస్సును,…

  • December 17, 2025
  • 120 views
రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న బాలిక మృతి: చీపురుపల్లిలో విషాద ఘటన.

జనం న్యూస్‌ 17 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 ఏళ్ల బాలిక మృతి చెందింది. చీపురుపల్లి రైల్వే స్టేషన్ నుంచి స్కూటీపై రాజాం వైపు వెళ్తాంది.…

  • December 17, 2025
  • 118 views
బతికున్నప్పుడే అన్నీ జరగాలి: అశోక్ గజపతి రాజు

జనం న్యూస్‌ 17 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు భావోద్వేగమయ్యారు. ‘మనం ఎప్పుడు చనిపోతామో చెప్పలేము.. బతికున్నప్పుడే సాధించాలి. నేను ఉన్నప్పుడే ఈ మంచి కార్యాలు జరగాలి. ప్రజలకు ఇంకా…

  • December 16, 2025
  • 131 views
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా గుత్తుల సాయి..

జనం న్యూస్ డిసెంబర్ 16 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం.. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గుత్తుల సాయి పేరును అధిష్టానం ఖరారుచేసింది. ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామానికి చెందిన ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గాడిలంక సర్పంచ్…

  • December 16, 2025
  • 125 views
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చేసినందుకు బీ ఆర్ ఎస్ పార్టీ నుండి బహిష్కరణ

జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట. మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు నమ్మకద్రోహం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చేసినందుకు శాయంపేట మండల కేంద్రానికి చెందిన వలపదాసు చంద్రమౌళి కుసుమ…

  • December 16, 2025
  • 132 views
ఉచిత మెడికల్ క్యాంప్

జనం న్యూస్ ;డిసెంబర్ 16 మంగళవారం;సిద్ధిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; హైదరాబాద్‌లోని భారత్‌పుర కాలనీలో కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. జనార్దన్ కాలనీకి వచ్చి దాదాపు 45 మంది పేషెంట్లకు పరీక్షలు చేసి…

  • December 16, 2025
  • 122 views
నాదెండ్ల మనోహర్ని కలిసిన అతికారి కృష్ణ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా అన్నమయ్య పుట్టి నడియాడిన,భక్త కన్నప్ప లాంటి మహా భక్తులు పుట్టిన, మరో భధ్రాద్రి అయిన, బ్రిటీష్ కాలం నుండీ గుర్తింపు పొంది అన్ని రకముల వసతులు కలిగి ఉన్నాయి ఇవి అన్ని పరిగణనలోకి తీసుకొని…

  • December 16, 2025
  • 119 views
కూటమి ప్రభుత్వంలో గోశాలలు కట్టించారు చాలా ఆనందదాయకం అలాగే పాడి పశువులను పెంచి

పోషిస్తున్న రైతులకు పశుగ్రాసంగా పశువులకు పెట్టే మేత దానా బస్తాలు కూడా ప్రభుత్వం సబ్సిడీ కలిపిస్తే రైతులకు భారం కాకుండా ప్రతి ఒక్క రైతు పశువులను పెంచుతారు తద్వారా చక్కటి పాడి సమకూరుతుంది అలాగే ఇంకో చిన్న మనవి ప్రస్తుతం పనిఆహార…