జనం న్యూస్ ఆగస్టు 16:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలోని గోదావరినది దగ్గర నిర్మించిన శ్రీ కృష్ణ దేవాలయం లో కృష్ణాష్టమివేడుకలు గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు.ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యజ్ఞం, భజన…
జనంన్యూస్. 16.సిరికొండ. నిజామాబాదు. నిజామాబాదు రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపిక ల వేషధారణలో అందరినీ అలరించారు.కృష్ణుడు గోపికలు ఉట్టి కొట్టే కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది పాఠశాల…
బిఅర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి జనం న్యూస్, ఆగస్టు 16, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారని మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుకూరి మధుసూదన్…
జనంన్యూస్. 16.సిరికొండ. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం లోని సీతారామచంద్రస్వామి ఆలయం తాళ్ళ రామడుగు గ్రామ ఆలయంలో ప్రతి శనివారం అన్న సత్రం నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రతి శనివారం భక్తుల అవసరం దృష్టిలో పెట్టుకొని టెంటు వేయవలసిన అవసరం…
మద్నూర్ ఆగస్టు16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం గొజ్జేగావ్ గ్రామ సమీపంలో ఉన్న లేండి వాగును రెవిన్యూ అధికారులు పోలీస్ అధికారులు పరిశీలించారు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న సమాచారం తెలుసుకున్న అధికారులు…
జనం న్యూస్ ఆగస్టు 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, : సుధీర్ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తే ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ కమీషన్ విజిలెన్స్,మానటరింగ్ కమిటీ డైరెక్టర్…
మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్య రాజ్ కుమార్ (జనం న్యూస్ 16 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలం బూరుగుపల్లి నుండి నరసింగాపూర్ రహదారి పైన వరద ప్రవహించే క్రమంలో అన్ని గ్రామలా ప్రయాణికులు ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది…
మద్నూర్ ఆగస్టు 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లో శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న ఎక్లారా గ్రామం గుండ వెళ్తున్న కాలువ పొంగి పొర్లింది. రోడ్డు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 16 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 రేపు 17వ తారీకు ఆదివారం నాడు చిలకలూరిపేట సుబ్బయ్యతోట దత్త సాయి సన్నిధి జయ జయ సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు…
జనం న్యూస్:16 ఆగస్టు శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జివై రమేష్ ; సిద్దిపేటపట్టణం భరత్ నగర్లోని వివేకానంద విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణ, గోపిక వేషధారణలో పాఠశాలకు విచ్చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు…