సయ్యద్ అబ్దుల్ నజీర్ జనం న్యూస్ 17డిసెంబర్ ( కొత్తగూడెం నియోజకవర్గం ) భారత స్వాతంత్ర్య పోరాటానికి చైతన్య గీతం! స్వరాజ్య ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చిన, ఉత్ప్రేరక మంత్రం!శరీర రోమాలను నిక్కబొడిపించిన,శబ్దతరంగం! జాతి మత మేదైనా జనులను ఏక త్రాటి పై…
పల్లెల్లో పోటెత్తిన జనం, జనం న్యూస్,డిసెంబర్ 17,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని మండల నూటల అధికారి బాలరాజ్, ఎంపిడిఓ సతయ్య, తెలిపారు.సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని 33 గ్రామపంచాయతీ ఉండగా రెండు…
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 17 జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ మండల్లో అనురాగ్ థియేటర్ పక్కన న్యూ అపోలో మెడికల్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందుతోంది. న్యూ అపోలో మెడికల్లో అన్ని…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 17 తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామం లో వెంచేసియున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం లో రెండవ రోజు ధనుర్మాస వ్రతము విశేష పూజ కార్యక్రమం వైభవం…
జనం కోసం 17 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఎలికట్టలో “బిఆర్ఎస్ పార్టీకి షాక్” బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలోకి గోనెల రాము కాంగ్రెస్ గూటికి ఆలయ కమిటీ మాజీ చైర్మన్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 17 తాము చదువుకున్న పాఠశాల మీద మమకారంతో, ఆ విద్యాసంస్థ అభివృద్ధికి తోడ్పాటునందించడం అభినందనీయమని తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. సుధాకర్ బాబు పేర్కొన్నారు. తర్లుపాడు గ్రామంలోని జెడ్పి ఉన్నత…
ప్రజల సేవలో 24/7 ఉంటానని అన్నాడు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 17 ప్రజానాయకుడు జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ సజ్జాపూర్ గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రసాద్ రెడ్డి సర్పంచ్గా ఘన విజయం సాధించారు.…
జనం న్యూస్ డిసెంబర్ 17 సంగారెడ్డి జిల్లా; వచ్చే ఎన్నికల్లో బీజేపీ దే అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందగా..…
జనం న్యూస్ డిసెంబర్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి ప్రాంతంలో దేవాలయాల్లో ఉన్న ప్రదేశాలు రాత్రిపూట చీకటిలో ఉన్నందున దేవాలయంలో రాత్రి సమయములో పూజలు నిర్వహించినప్పుడు లైటింగ్ లేక భక్తులు ఇబ్బందులు పడుతున్న దృశ్య ఇటీవల నియమితులైన దేవస్థానం…
జుక్కల్ డిసెంబర్ 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం డోంగావ్ గ్రామంలో తన స్వంత ఊరిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకొని, ఓటు హక్కును వినియోగించుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ,ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు…