జనం న్యూస్ ఆగస్టు 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విశాఖపట్నం జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. చంద్ర శేఖర్ అనకాపల్లి మండలం గవరపాలెం వెటర్నరీ డిస్పెన్సరీ మరియు గ్రామీణ పశువైద్య కేంద్ర, మార్టూరు లో విస్తృత…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అరచేతిలో ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వ పథకాలు స్పెషల్ ఆఫీసర్ గుణశేఖర్ పిళ్ళై, ఎంపీడీవో రాధాకృష్ణన్, నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం నుండి ప్రజల చేతిలో ప్రభుత్వం వాట్సాప్…
జనం న్యూస్ .తేదీ6-8-2025 ,పాల్వంచ మండలం. భద్రాద్రి కొత్తగూడెం, రిపోర్టర్ బాలాజీప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9వ తారీఖున జయప్రదం చేయండిఆదివాసి సంఘనాయకులుసోయంసత్యనారాయణపిలుపుపాల్వంచ కొమరం భీం ఆఫీస్ నందు ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలుపాత సూరారం కొమరం భీం విగ్రహం ఆవిష్కరణ…
యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ జనం న్యూస్,ఆగస్టు05, అచ్యుతాపురం: బాబు షురూటీ మోసం గ్యారంటీ – గ్రామ రచ్చబండ కార్యక్రమం 4వ రోజు రాంబిల్లి మండలం మర్రిపాలెం,దిమిలి గ్రామాల్లో యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన…
జనం న్యూస్ ఆగస్టు 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం లో నిన్న కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు మునిగిపోయాయి. ఫతేనగర్ డివిజన్ అమృత్ నగర్, తండా ,దీన్ దయాల్ నగర్, ప్రభాకర్ రెడ్డి నగర్, తదితర…
జనం న్యూస్ ఆగస్టు 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గ, గరుడ ఏజెన్సీ లో పనిచేసే సెక్యూరిటీ రాజు తను పనిచేసే సమయంలో దొంగతనానికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి నీ అడ్డుకోవడం…
జనం న్యూస్,ఆగస్టు05 అచ్యుతాపురం: పాత్రికేయులకు న్యాయబద్ధంగా అందాల్సిన సంక్షేమ ఫలాలను ప్రభుత్వం అమలు చేయాలని ఏపీయూడబ్ల్యూజే అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు బెజవాడ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ పిలుపు మేరకు…
జనంన్యూస్. 05. నిజామాబాదు. నిజామాబాద్ పట్టణం లోని ఆర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం లో ఆశా కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించి నట్లు జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె. గంగా దాస్ తెలిపారు..మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో ఔషద మొక్కల…
నిరుపేదలకు రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. జనం న్యూస్ ఆగస్టు 05 ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండల్ గట్టుపల్లి గ్రామంలో…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 5 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 BSP పలనాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు డిమాండ్ బిజెపి జండాలను తొలగించిన బీఎస్పీ నాయకులు ఈరోజు నరసరావుపేట పట్టణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు…