జనం న్యూస్, ఆగస్టు 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జాతీయస్థాయి వర్క్ షాప్ మరియు శిక్షణకు ఎన్నిక కావడం జరిగింది, వీరు గత మే మాసంలో మర్రి చెన్నారెడ్డి, మానవ హక్కుల భవనం యందు ప్రదర్శించిన…
జనం న్యూస్ ఆగష్టు 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల అభివృద్ధి పనులపై మంగళవారం హైదరాబాద్ లోని గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియం రాజేంద్రనగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 5 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల బి సి కాలనీలో గల అంగన్వాడీ కేంద్రం లో మార్కాపురం ప్రాజెక్ట్ సిడిపిఓ పద్మావతి అధ్యక్షతన తల్లి పాల వారోత్సవాలు ఘనంగ…
రంగారెడ్డి జిల్లా నుంచి స్నేహితులతో కలసి నాగార్జునసాగర్ డ్యాం చూడటానికి వచ్చిన యువకుడి మిస్సింగ్ జనం న్యూస్ – ఆగస్టు 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు మిస్సింగ్ కేసు నమోదు అయింది, నాగార్జునసాగర్…
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసుకోవాలి. జనం న్యూస్ 6 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్). ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామంల్లో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ…
జనం న్యూస్ 6 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్). ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట గ్రామంలో మంగళవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం,వరంగల్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ వెంకట్ రెడ్డి ప్రధాన శాస్త్రవేత్త, బృందం ఏ డి…
జనం న్యూస్ ఆగస్టు 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలప్ చేడ్, మండలంలోని తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన చిలప్ చేడ్ మండల గిరిజన జన సమితి నాయకులు డిప్యూటీ తహసిల్దార్ సింధుజ మేడం గారిని కలిసి వినతిపత్రం…
జనం న్యూస్, ఆగస్టు 5,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జాగదేవపూర్ ఆపదలో అండగా నిలిచి గొప్ప మనసు చాటుకున్న గార్లపాటి శివారెడ్డి మంగళవారం జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రైతు బునారి నరేందర్, వారం…
జనంన్యూస్. 05.సిరికొండ. నిజామాబాదు. రూరల్. నియోజకవర్గం లోని సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామానికి చెందిన జాగర్ల నరహరి S/o బొర్రయ్య, వయసు: 43 సంవత్సరాలు, కులం: మాదిగ అనే వ్యక్తి, తేది: 03.08.2025 రోజున బర్ల కాపరి పనికి ఊర చెరువుకు…
..ముకుంద నాగేశ్వర్, టీ-జేఏసీ చైర్మన్, వికారాబాద్ జిల్లా. జనం న్యూస్ ఆగస్టు 05 వికారాబాద్ జిల్లా బీసీలు ఓటు చైతన్యం, ప్రజాస్వామిక పోరాటాల ద్వారా రాజ్యాంగ బద్ద హక్కులను సాధించుకోవాలి. దేశవ్యాప్తంగా ఎటువంటి కులగణన జనగణన లేకుండా అప్పటి ప్రస్తుత కేంద్రప్రభుత్వం…