విద్యుత్ షాక్ తో ఆపరేటర్ అశోక్ గౌడ్ మృతి, జనం న్యూస్,అక్టోబర్ 03,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. తడ్కల్ విద్యుత్ సబ్స్టేషన్లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ గౌడ్,వయస్సు 34,విద్యుత్…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 3 దానికి మోటర్ పంప్ సెట్ జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ గారు ఎంపీ నిధులనుండి మంజూరు చేయడం జరిగింది . వీరిద్దరికి పోసానిపేట్ గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున…
జనం న్యూస్ అక్టోబర్ 03 సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మల్లికార్జున నగర్ కాలనీలో దుర్గ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం రాత్రి వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజులపాటు అద్భుతమైన అలంకరణలతో, పూజా కార్యక్రమాలతో,…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 3 దసరా పండుగలో “శుభాకాంక్షలు” అంటే శుభం కలిగించే దుర్గామాత మరియు శ్రీరాముని ఆశీస్సులతో చెడుపై మంచి గెలిచి, అందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, మరియు శాంతి వెల్లివిరియాలని జాగో తెలంగాణ నుండి…
పాపన్నపేట. అక్టోబర్. 02 (జనంన్యూస్) పాపన్నపేట్ లో దసరా వేడకలును పురస్కరించుకుని కన్నుల పండువగా అంగ రంగా వైభవంగా నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకుని. మొదటగా స్థానిక నెహ్రూ విగ్రహం నుంచి పూజా కార్యక్రమాలు మొదలుకొని అనంతరం శివాజీ విగ్రహం వద్ద…
రావణ దహనం, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి ముఖ్యఅతిథిగా పటాన్ చేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ జనం న్యూస్ అక్టోబర్ 03 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని బీరంగూడ గ్రామంలో దసరా పండుగను అత్యంత వైభవంగా…
జనం న్యూస్ 03 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు జోగులాంబ ::ఇటిక్యాల ::- కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను…
జనం న్యూస్ 03 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా వడ్డేపల్లి మండలం తనగల కాషాయం దళం లోకి భారీగా వలసలు ఈ కార్యక్రమంలో మాజీ…
జనం న్యూస్ అక్టోబర్ 3: మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట .క్రి.పింగిలి రవి గ. తండ్రి పింగిలి రాజిరెడ్డి . రవి చనిపోవడంతో వారి మీద బెంగపెట్టుకొని అనారోగ్య భారిన పడి ఈ మధ్యలో అకాల మరణం చెందినది వారికి…
జనం న్యూస్ అక్టోబర్ 3: మీనాజీపేట లో దుర్గా దేవి నవరాత్రుల పురస్కరించుకొని పూజలు అందుకుంటున్న అమ్మవారు . ముగ్గురు త్రిమూర్తుల కన్నా మూలపుటమ్మ శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి కి పూజలు నిర్వహించడం జరిగింది తధాంతరం అమ్మవారిని ఊరేగింపులో…