జనం న్యూస్ ఆగష్టు 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూమ్మర్ జిల్లా మండలం తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఉర్దూ దినపత్రిక ఎడిటర్ జై రుద్దిన్ అలీ…
జనం న్యూస్ ఆగష్టు 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జులై 31 వ తేదీ నుండి ఆగస్టు 2 వ తేదీ వరకు వరంగల్ లోని మామునూర్ పీటీసీ లో…
(జనం న్యూస్ 3జూలై ప్రతినిధి కాసిపేట రవి) మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున డి జె ఎఫ్ కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా.. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి మాట్లాడుతూ ..డి జేఎఫ్ ఆధ్వర్యంలో.. ఆగస్టు 10వ…
జన న్యూస్ ;3 ఆగస్టు ఆదివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ప్రముఖ బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం రచించిన బాలకథా చంద్రిక బాలల కథలు పుస్తకావిష్కరణ ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో చందమామ కథా రచయిత మాచిరాజు కామేశ్వరరావు చేతుల…
జనం న్యూస్ ఆగస్టు 3 ముమ్మిడివరం ప్రతినిధి డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ పదాదికారులు, కార్యవర్గ సభ్యులు సమావేశం కాటన్ గెస్ట్ హౌస్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా…
మునగాల మండల ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం వేడుకలు. నీ మీద నీకే నమ్మకంలేని సమయంలో నిన్ను నమ్మి నీ వెంట నడిచేవాడే నీ మిత్రుడు. స్నేహం చేయడం మీ బలహీనత అయితే ప్రపంచంలో మీ అంత…
భద్రాద్రి కొత్తగూడెం 03జూలై ( జనం న్యూస్ ) శనివారం ఉదయం 11 గంటలకు మధుర బస్తి అంగనవాడి టీచర్స్ సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులుమరియు సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్ర…
జనం న్యూస్ ఆగస్టు 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి తెలుగుదేశం పార్లమెంట్ కార్యాలయంలో ఈరోజు ఉదయం జిల్లా తెలుగు రైతు కార్యవర్గ సమావేశం అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీరామ్మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం…
జనంన్యూస్. 03.నిజామాబాదు. టౌన్. నిజామాబాదు. వినాయక నగర్, శ్రీనగర్ కాలనీ రోడ్ నెం.4 లో ఏర్పాటు చేసిన ఆరోగ్య యోగ కేంద్రంను అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇందూర్ అర్బన్…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వ హిస్తున్న సుపరిపాలన లో తొలిఅడుగు కార్యక్రమాన్ని టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు సూచన మేరకు నందలూరులోని 91 ,92 పోలింగ్ బూత్ పరిధిలో నిర్వహించడం…