జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 1 తర్లుపాడు మండలం తుమ్మలచెరువు మరియు జగన్నాధపురం గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి మాట్లాడుతూ ఖరీఫ్…
జనం న్యూస్ అక్టోబర్ 01: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలము : స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు గడిచినా మోర్తాడ్ మండల కేంద్ర గ్రామంలో ఇప్పటివరకు సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించకపోవడం దళిత వర్గాలలో తీవ్ర ఆవేదనకు కారణమైంది.మాల, మాదిగ…
తాసిల్దార్, పంచాయతీ రాజ్,పోలీస్,అధికారుల సమావేశం. ఎమ్మార్వో భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య, సీఐ వెంకటరెడ్డి, జనం న్యూస్,అక్టోబర్ 01,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీవో సత్తయ్య ఆధ్వర్యంలో ప్రాదేశిక ఎన్నికల…
(జనం న్యూస్, చంటి అక్టోబర్ 01) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని ముత్యంపేట లో బుధవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. సందర్బంగా మాట్లాడుతు మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి. ఇప్పటికే…
బిచ్కుంద అక్టోబర్ 1 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ అప్పా షెట్కార్ గారి చిత్ర పటానికి జుక్కల్…
జనం న్యూస్ అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దసరా పండగ సందర్బంగా ప్రజలు, నేతలు, కార్యకర్తలు, హింధుబంధువులకు విజయయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త డాక్టర్, ఏలూరి రాంచంద్రారెడ్డి.. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..…
జనం న్యూస్ అక్టోబర్ 01 సంగారెడ్డి జిల్లా విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ,జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలను నింపాలని, చేపట్టిన…
బిచ్కుంద అక్టోబర్ 1 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఖత్గావ్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సీనియర్ నాయకులు శంకర్ పటేల్ మరియు వ్యవసాయ మార్కెట్ కమిటి…
సుప్రసిద్ధ చిత్రకారులు రుస్తుం జనం న్యూస్: 1 అక్టోబర్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ వై. రమేష్; దసరా విజయదశమి పండుగను పురస్కరించుకుని నేడు రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో బుధవారం ‘దసరా విజయోస్తూ’ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…
జనం న్యూస్ ;1 అక్టోబర్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; అమ్మ అమ్మ నీరూపం నీరూపం. అంటూ దుర్గమ్మ నవరాత్రి అవతారాలపై కవి, దుర్గమ్మ నవరాత్రి అవతారాలపై రచయిత ఉండ్రాళ్ళ రాజేశం రాసిన దుర్గమ్మ పాటను ఎస్టియు జిల్లా ప్రధాన…