జనం న్యూస్ సెప్టెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆంధ్ర ప్రదేశ్ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్న విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గత ఆరు సంవత్సరములుగా అపరి ష్కృతంగా ఉన్న భాషా పండితుల సమస్యను పరిష్కరించుటకు సానుకూలతను ఎమ్మెల్సీ…
జనం న్యూస్ సెప్టెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర…
కంగ్టి మండలంలో ప్రత్యేకంగా మహిళలకు 16, స్థానాలు రిజర్వ్, 17,స్థానాలకు అన్య రిజర్వ్,మొత్తం 33 స్థానాలు, సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్,బిసి మహిళలు 06,బిసి జనరల్,06,ఎస్టి మహిళలు,03,ఎస్టి జనరల్,03,ఎస్సి మహిళలు,03,ఎస్సి జనరల్,03,యుఆర్ మహిళలు,04, యుఆర్ జనరల్,05, ఎంపీడీవో సత్తయ్య, జనం న్యూస్,సెప్టెంబర్ 30,కంగ్టి…
జనం న్యూస్, సెప్టెంబర్ 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట గ్రామానికి చెందిన ఎస్సీ సీనియర్ నాయకుడు గిల్క బాల్ నరసయ్య,అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ…
జనం న్యూస్ సెప్టెంబర్(30) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం నాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రజాక్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలతో మాట్లాడుతూ ఎంపీటీసీ,సర్పంచ్ ఎన్నికలలో మండలంలోని అన్ని గ్రామాలలో బిఆర్ఎస్…
జనం న్యూస్ సెప్టెంబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ పర్వదిన శుభసందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అంబిర్ చెరువు కట్టమీద, శివమ్మా కాలనీ రామాలయం వద్ద సోమవారం రాత్రి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆద్వర్యంలో…
దుర్గామాత విగ్రహ దాతను సన్మానించిన బబ్బూరు రాందాస్ గౌడ్ జనం న్యూస్, సెప్టెంబర్ 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు…
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ సెప్టెంబర్ 30 కొడిమ్యాల హనుమాన్ టెంపుల్ లో… చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని అమ్మ దయ ఉంటే…
జనం న్యూస్- సెప్టెంబర్ 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ లో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు రమేష్ జి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్…
జనం న్యూస్ 30 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బిజెపి ఐజ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల కన్వీనర్ ఎస్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపిటిసి…