జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని నాగిరెడ్డిపల్లి లో ఉన్నటు వంటి రేషన్ షాపు లో సోమవారం ఉదయం స్మార్ట్ కార్డుల పంపిణీ కార్య క్రమంనిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర…
జనం న్యూస్ సెప్టెంబర్ 22 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది ప్రక్కన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం ఉత్తర భారత దేశంలో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ చాముండేశ్వరి దేవి…
జనం న్యూస్ సెప్టెంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఇద్దరూ ఇసుకభూభకసురులేనాని నియోజకవర్గంలో గతంలో అధికారంలో…
జనం న్యూస్ సెప్టెంబర్ 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా పోషణ మాసం సందర్భంగా, చిలిపి చెడు మండల సమైక్య మీటింగ్ కి హాజరు కావడం జరిగింది. ఆకుకూరల…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈరోజు నుండి ప్రవేశపెట్టిన కొత్త జిఎస్టి విధానాన్ని గురించి ప్రజలకు తెలియజేస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా అధ్యక్షులు…
జనం న్యూస్;22 సెప్టెంబర్; సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:వై.రమేష్ ; తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ అని సిద్దిపేట జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బెజ్జంకి మండలం ప్రాథమిక పాఠశాల గుండారం పాఠశాల విద్యార్థులు పూలవనం…
జనంన్యూస్. 22.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు దుర్గా పరమేశ్వరి మాత మందిరము లో ఏర్పాటుచేసిన నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి…
జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం లలితా థియేటర్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా ‘తొలి టికెట్ వేలం పాట’ లో పాల్గొని తొలి టికెట్ ను బెండమూర్లంక…
జనం న్యూస్ సెప్టెంబర్ 22.శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక లో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్,సహాయ వ్యవసాయ సంచాలకులు జగదీశ్వర్ రెడ్డి , టెక్నికల్ ఏవో కే కమలాకర్ పరకాల ఏవో…
జనం న్యూస్ :22 సెప్టెంబర్ సోమవారం: సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి : వై.రమేష్ జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షులు ఎన్నవెల్లి రాజమౌళి 314 పాఠశాలల్లో బాలవికాస యాత్ర పేరుతో పిల్లలకు కథలు, గేయాలు, పద్యాలు బోధించినందుకు గాను వండర్…