జనం న్యూస్ 21 సెప్టెంబర్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో రైతు వేదిక లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 49 మంది సీఎం రిలీఫ్ ఫండ్…
జనం న్యూస్ సెప్టెంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాబూజీ వర్ధంతి సాక్షిగా గద్దర్ అన్న పోరాట సాక్షిగా ఉద్యమకారుల వినతి పత్రం ఉప ముఖ్యమంత్రి కి ఇచ్చినాము, తెలంగాణ…
జనంన్యూస్. 22. నిజామాబాదు.ప్రతినిధి. తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీకాంత్ బాబు గారు మరియు ఆయుష్ వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీల దేవి ఆదేశాల ప్రకారం ఈ రోజు10 వ జాతీయ…
జనంన్యూస్. 22.నిజామాబాదు. సిరికొండ. అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్ ) రాష్ట్ర అధ్యక్షులు వి. ప్రభార్ విమర్ష. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు AIUKS ఆధ్వర్యంలో ధర్నా..కార్పోరోట్లకు దోచి పెట్టడానికే పత్తి పై 11% శాతం దిగుమతి పన్నుతగ్గింపు చేశారని,…
జనం న్యూస్ :22 సెప్టెంబర్ సోమవారం:సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించాడు.…
జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దసరా,దీపావళి కానుకుగా జిఎస్టీ తగ్గింపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలుపుతూ కొత్తపేట పాత బస్టాండ్ లో సేవ పక్షోత్సవాలు మండల కన్వీనర్…
జనం న్యూస్.సెప్టెంబర్ 20.మెదక్ జిల్లా. నర్సాపూర్ నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బివిఆర్ఐటి సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 58వ ఇంజనీర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్ణు నేషనల్ లెవల్ 6 అవర్స్ కాడథాన్ బిల్డ్ విజన్…
జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో రెబ్బెన మండలం రాంపూర్ గ్రామంలో వీధి దీపాలు వెలుగక గ్రామప్రజలు రాత్రిపూట బయటికి వెళ్లాలంటే టార్చ్ లైట్ లు పట్టుకొని వెళ్లవలసి వస్తుందని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చాపిడి పురుషోత్తం ఆరోపించారు.…
జనం న్యూస్ సెప్టెంబర్ 21:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులంతా కలిసి రకరకాల పువ్వులతో ఆకులతో బతుకమ్మను పేర్చి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ…
జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు నారాయణ సమక్షంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి…