నెమ్మాది వెంకటేశ్వర్లు CITU జిల్లా కార్యదర్శి జనం న్యూస్ సెప్టెంబర్ 6 నడిగూడెం ఇటివల విద్యుత్ షాక్ తో మరణించిన మండల పరిధిలోని రత్నవరం గ్రామానికి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ మొలుగురి నరసింహ రావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనీ సీఐటీయూ…
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆంధ్రా తమిళనాడు ఆరాధ్య దైవం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయము నందు చంద్రగ్రహణం కారణంగా తేది.07-09-2025 మధ్యాహ్నం 1:00 గంట నుండి తేది.08-09-2025 న ఉదయం 9:00 గంటలకు వరకు శ్రీ అమ్మవారి దర్శనం నిలిపివేయబడునని తిరిగి…
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం, వట్పల్లి మండల కేంద్రంలోని నూతనంగా వచ్చినటువంటి ఎస్ ఐ లవకుమార్ ని డబ్ల్యూ జే ఎం సి యూనియన్ స్టేట్ ఇంచార్జి షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ,మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో…
సెప్టెంబర్06 (జనంన్యూస్): పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో వరసిద్ధి వినాయక యూత్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన 19 అడుగుల భారీ వినాయకుని నిమర్జనము శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇంత పెద్ద వినాయకుని విగ్రహం పాపన్నపేట మండలంలోని ప్రప్రథమంగా నిలిచింది. యువజన…
తేదీ 8-9-2025 నాడుమధ్యనం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశమునకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరుగును కావున తెలంగాణ రాష్ట్ర…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు నాగిరెడ్డిపల్లి మండలం లో గంగ మిట్ట వినాయక లడ్డు వేలం పాట లో కోమటిగుంట వెంకటసుబ్బయ్య 23116/- తో సొంతం చేసుకున్నారు, అలాగే పిల్లలకు మరియు పెద్దలకు ముగ్గుల పోటీలు, గేమ్స్ లో…
భజనలతో జెండా ఊపి నిమర్జనం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బిచ్కుంద సెప్టెంబర్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బిచ్కుంద పట్టణ కేంద్రం లో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే సర్వజనిక్ గణేష్ మండలం వద్ద…
జుక్కల్ సెప్టెంబర్ 6 జనం న్యూస్ ప్రజా ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు, మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జుక్కల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతూనే ఉన్నాయి..అందులో భాగంగానే శనివారం రోజు జుక్కల్ మండలం హంగర్గా…
జనంన్యూస్. 06. నిజామాబాదు.ప్రతినిధి. నేడు ఉదయం 10 గంటల సమయంలో నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్ యందు ఏర్పాటు చేయబడినటువంటి శ్రీ ఓం గణేష్ మండలి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించిన పూజా కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి…
జనం న్యూస్ సెప్టెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయం గత ప్రభుత్వంలో వరి వేస్తే.. ఉరే… అన్న బీఆర్ఎస్ నాయకులు నేడు రైతు సమస్యలపై మాట్లాడడం సిగ్గుచేటని కాంగ్రెస్ మండల పార్టీ…