• August 21, 2025
  • 71 views
చిరంజీవి సేవా కార్యక్రమాలుz కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిదాయకం-జనసేన నేత గురాన అయ్యలు

జనం న్యూస్ 21 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక చిరంజీవి సేవా కార్యక్రమాలు కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిదాయకమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు విజయనగరం జిల్లా చిరంజీవి యువత, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం, బ్లడ్ డోనర్స్…

  • August 21, 2025
  • 60 views
ఓపెన్ డ్రింకింగ్’ కేసుల్లో కమ్యూనిటీ సర్వీసును శిక్షగా విధించేలా చూడాలి

విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 21 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో ఆగస్టు 20న జిల్లా పోలీసు కార్యాలయంలో మాసాంతర…

  • August 21, 2025
  • 75 views
జివిఎంసీ టౌన్ ప్లానింగ్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డున పడ్డ పది కుటుంబాలు

జనం న్యూస్ 21 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సమస్య వివరించిన పట్టించుకోని జివిఎంసీ జోన్ 4 ఎసిపి కాసులకు కక్కుర్తిపడి ఇష్టారాజ్యంగా అనుమతులురెసిడెన్షియల్ ప్లాన్ తీసుకోని కమర్షియల్ గా నిర్వహిస్తున్న చోద్యం చూస్తున్న జివిఎంసీ అధికారులు వన్…

  • August 21, 2025
  • 69 views
ప్రభుత్వ ఆదాయం మిగులు కోసం పెన్షన్లు కుదింపు నిర్ణయం సిగ్గు చేటు.-సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్

జనం న్యూస్ 21 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రభుత్వ ఆదాయం మిగులు కోసం వికలాంగ, వృద్ధాప్య, వితంతు మొదలైన అర్హులైన వారికి చెల్లిస్తున్న పెన్షన్లు కుదించాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేసిన నిర్ణయం చాల సిగ్గు చేటు…

  • August 21, 2025
  • 73 views
కట్టు కాలువలో పేరుకు పోయిన పిచ్చి మొక్కలు సహాయక చర్యలు చేపట్టిన హత్నూర గ్రామస్తులు

జనం న్యూస్ ఆగస్టు 20 సంగారెడ్డి జిల్లా: హత్నూర మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని కట్టు కాలువలో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి చెత్తా చెదారంతో పేరుకుపోయి చాకి చెరువులోకి వర్షపు నీళ్లు వెళ్లకుండా అంతరాయం ఏర్పడింది. అదిగమనించిన హత్నూర గ్రామస్తులు…

  • August 20, 2025
  • 73 views
కట్టు కాలువలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు.సహాయక చర్యలు చేపట్టిన హత్నూర గ్రామస్తులు

జనం న్యూస్. ఆగస్టు 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర.మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని కట్టు కాలువలో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి చెత్తాచెదారంతో పేరుకుపోయి చాకి చెరువులోకి వర్షపునీళ్లు వెళ్లకుండా అంతరాయం ఏర్పడింది.అదిగమనించిన హత్నూర గ్రామస్తులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టే…

  • August 20, 2025
  • 69 views
కట్టు కాలువలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు సహాయక చర్యలు చేపట్టిన హత్నూర గ్రామస్తులు.

జనం న్యూస్. ఆగస్టు 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర. మండల కేంద్రమైనహత్నూర గ్రామంలోనికట్టు కాలువలో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగిచెత్తా చెదారంతో పేరుకు పోయిచాకి చెరువులో కివర్షపు నీళ్లువె ళ్లకుండా అంతరాయం ఏర్పడింది అదిగమనించిన హత్నూర గ్రామస్తులు తక్షణ మేసహాయక చర్యలు…

  • August 20, 2025
  • 87 views
ఏఎంసి వైస్ చైర్మన్ ని డైరెక్టర్ ని సన్మానించిన బిజెపి నాయకులు

జనం న్యూస్ ఆగస్టు 20 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా గొలకోటి వెంకటరెడ్డి మరియు డైరెక్టర్ గా నియమించిన మట్ట బాల సూర్య సుబ్రహ్మణ్యేశ్వరరావు అలియాస్…

  • August 20, 2025
  • 89 views
తెలంగాణ బచ్చవో ముమెంట్ అవిర్బావ ప్రరంభం

అగస్టు 20వ తేది నాడు హైదరాబాద్ బాషిరాబాగ్ లో తెలంగాణ బచావో మూవ్మెంట్ వ్యవస్థాపకులు పిడమర్తి రవి తెలంగాణ ఉద్యమకారులు మాజీ తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిలుపుమేరకు తెలంగాణ బచావో మూమెంట్ ఆవిర్భావ దినోత్సవంకి వెళ్ళిన జహీరాబాద్ మాజీ మున్సిపల్…

  • August 20, 2025
  • 87 views
రాజీవ్ గాంధీ దేశానికి చేసినసేవలు చిరస్మరణీయం

కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు జనం న్యూస్. ఆగస్టు 20. సంగారెడ్డి జిల్లా. హత్నూర. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు…