• August 21, 2025
  • 71 views
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

రైతులకు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఎరువులు, విత్తనాలని విక్రయించాలి దుకాణం ముందు స్టాకు నిల్వ, ధరల పట్టిక వివరాలు తప్పనిసరి రైతులు నానో యూరియా ఉపయోగించుకోవాలి తహసీల్దార్ చంద్రశేఖర్ జనం న్యూస్ ఆగష్టు 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల…

  • August 21, 2025
  • 69 views
తడ్కల్ క్లస్టర్ పరిధిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలను సందర్శించిన మండల విద్యాధికారి.

మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్, జనం న్యూస్,ఆగస్ట్ 21,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ పరిసరాల గ్రామాలలోని ప్రాథమిక ప్రాథమిక ఉన్నత, పాఠశాలలను గురువారం మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్, ఆకస్మికంగా సందర్శించారు.జంమ్గి బి,జంమ్గి కె,గాంధీనగర్, సాధు తాండా,ప్రాథమిక…

  • August 21, 2025
  • 67 views
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

గణేష్ మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో అనుమతి పొందాలి. ఎస్ఐ దుర్గారెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 21,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు వినాయక చవితి పండగను భక్తి శ్రద్ధలతో చట్టబద్ధంగా నిర్వహించుకోవాలని ఎస్ఐ దుర్గారెడ్డి, అన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ…

  • August 21, 2025
  • 65 views
మండల స్థాయి క్రీడల నిర్వాహన సన్నాక సమావేశం

జనం న్యూస్ ఆగస్టు 21 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య ఎం ఈ ఓ గారి అధ్యక్షున మండల స్థాయి క్రీడలు నిర్వహించడం జరుగుతుంది . తేది 28-08-2025 నుండి…

  • August 21, 2025
  • 72 views
జనం న్యూస్ జాతీయ తెలుగు దిన పత్రిక స్పందన

వరద కారణంగా దెబ్బతిన్న రహదారుల పనులు త్వరగా చేపట్టాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (జనం న్యూస్ 21ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి ) జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల పనులు త్వరగా చేపట్టి పూర్తి చేసే విధంగా…

  • August 21, 2025
  • 65 views
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం వేడుకలు

నాగార్జునసాగర్ ఆగస్టు 21 జనం న్యూస్ నాగార్జునసాగర్ లో ఘనంగా 186 వ ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం వేడుకలు నిర్వహించారు సాగర్ ప్రాజెక్టు ప్రధాన జల విద్యుత్ కేంద్రం వద్ద సభ్యులతో కలిసి ముందుగా ఫోటో గ్రఫీ పితామహులు లూయిస్‌ డాగ్యూరే…

  • August 21, 2025
  • 203 views
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్పాపన్నపేట.

(జనంన్యూస్)ఆగస్ట్. 21 పండుగలు భక్తిని చాటాలి. కానీ విషాదాలు కావద్దు. వినాయక చవితి ఊరేగింపులు, శోభాయాత్రలు తగిన జాగ్రత్తలతో నిర్వహించుకోవాలి. వినాయక విగ్రహాలు వీలైనంత చిన్నవిగా ఉండాలన్నారు. పరిమితికి మించి పెద్ద విగ్రహాలు తెచ్చేటప్పుడు, నిమజ్జన సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే…

  • August 21, 2025
  • 61 views
జంమ్గి కె,జంమ్గి బి, శివారులో వాగు పారి కొట్టుకుపోయిన పంట పొలాలు

ఆందోళన చెందుతున్న రైతన్నలు జనం న్యూస్,ఆగస్ట్ 21,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పలు గ్రామాలలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి వరద నీటితో వాగులు ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగడంతో వాగుల వెంట ఉన్న జంమ్గి కె,జంమ్గి బి,ముర్కుంజల్,డోంగ్ బాన్సువాడ,పీఎం…

  • August 21, 2025
  • 62 views
జనం న్యూస్ జాతీయ తెలుగు దిన పత్రిక స్పందన

వరద కారణంగా దెబ్బతిన్న రహదారుల పనులు త్వరగా చేపట్టాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (జనం న్యూస్ 21ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి ) జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల పనులు త్వరగా చేపట్టి పూర్తి చేసే విధంగా…

  • August 21, 2025
  • 57 views
తిరుమల గురించి భూమన మాట్లాడే అర్హత లేదు కాండ్రేగుల సత్యనారాయణ

జనం న్యూస్ ఆగస్టు 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్లు అమ్ముకున్న గజదొంగ అన్యమతస్తుడు, హిందూ మతం పై ద్వేషం పెంచుకొని నిత్యం తిరుమలలో అన్యాయం జరుగుతుందని సాక్షి పత్రిక సాక్షి మీడియాలో కథనాలు వండి…