• August 13, 2025
  • 83 views
రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు, మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 13,కంగ్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి సర్కిల్ ప్రజలకు సీఐ వెంకటరెడ్డి,ముఖ్య సూచన,రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సర్కిల్ పరిధిలోని ప్రజలందరూ…

  • August 12, 2025
  • 75 views
ముక్తేశ్వరంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర

జనం న్యూస్ ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి అయినవిల్లి మండలం ముక్తేశ్వరం లో బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జాతీయ…

  • August 12, 2025
  • 81 views
మునగాల మండలం డి జె ఓనర్స్ తహసీల్దార్ వద్ద 5 లక్షల రూపాయలు ఒక సంవత్సర కాలానికి బౌండ్ ఓవర్.

జనం న్యూస్ ఆగష్టు 13 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో డీ జే లు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి డీజే ఓనర్స్ అందరికి…

  • August 12, 2025
  • 77 views
పేదరికం నిర్మూలనలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం అవసరం

జనం న్యూస్,ఆగస్టు12,అచ్యుతాపురం: అచ్యుతాపురం ఎంఎస్ఎంఈ భవనంలో పారిశ్రామికవేత్తలతో పి4 సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతథిగా హోం మంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ,అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగాహోం…

  • August 12, 2025
  • 79 views
జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీ అభయాంజనేయ స్వామినే నమః

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 12 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈరోజు పోలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు స్వామి వారి యొక్క జన్మనక్షత్రమైనటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో పురస్కరించుకొని స్వామివారికి పంచామృత…

  • August 12, 2025
  • 208 views
మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు జూనియర్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే…….

బిచ్కుంద ఆగస్టు 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల & జూనియర్ కళాశాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సందర్శించారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకి విద్యార్థులు ఘన స్వాగతం…

  • August 12, 2025
  • 76 views
భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి

జనం న్యూస్, ఆగస్టు12, అచ్యుతాపురం: చినపూడి గ్రామంలో భూములు సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు స్థానిక పరిశ్రమలో పనులు కల్పించాలని ఈరోజు ఏపీఐఐసీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి జోనల్ మేనేజర్ నర్సింగరావుకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సంఘం నాయకులు…

  • August 12, 2025
  • 103 views
చుండి రంగనాయకులు డిగ్రీ కళాశాల లో ఇంటెన్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ (IEC) క్యాంపెయిన్ , HIV /AIDS నివారణ అవగాహన కార్యక్రమము

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 12 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ పల్నాడు జిల్లా…

  • August 12, 2025
  • 100 views
సబ్ సెంటర్ ను సందర్శించిన డి ఎం ఎచ్ ఓ అప్పయ్య

జనం న్యూస్ ఆగష్టు 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి ఎం ఎచ్ ఓ అల్లం అప్పయ్య శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం సబ్ సెంటర్ ను సందర్శించి ఆ…

  • August 12, 2025
  • 107 views
జాతీయత,దేశభక్తి, ఐక్యతను చాటిచెప్పే విదంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించిన -బిజెపి..!

జనంన్యూస్. 12.నిజామాబాదు.ప్రతినిధి. ఇందూర్ నగరం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇందూర్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి తిలక్ గార్డెన్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్…