బంగారం దోచుకెళ్లిన దుండగులు జనం న్యూస్ ఆగస్ట్ 12 హైదరాబాదు లోని చందానగర్ ఖజానా జ్యువెలర్ షాప్ లో ఉదయం దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఉదయం 10:30 గంటలకు షాపు తెరవగా షాపు తెరిచిన ఐదు నిమిషాలకు లోనే ఆరుగురు దుండగులు…
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలి ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ ఆగష్టు 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు ఉండదని ఎస్సై…
జనం న్యూస్ ఆగస్టు 12 వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కెరవెళ్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రెండవ విడత ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 12 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్గర్ తిరంగా ర్యాలీలో మాజీ మంత్రి, స్థానిక…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 12 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు…
జనం న్యూస్ ఆగస్టు 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వెంకటేశ్వర నగర్ 35 బ్లాక్ సంక్షేమ సంఘం నూతన కమిటీ నియామకం జరిగింది. సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులుగా కెపి. రాములు సాగర్, కె.పి.రామ్ సాగర్,ఆర్…
దాత కోడూరు కరుణాకర్ రెడ్డి జనం న్యూస్, ఆగస్టు 12,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుకు మండల్ ఇప్పలగూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు దాత కోడూరు కరుణాకర్ రెడ్డి, పాఠశాల…
జనం న్యూస్ ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం వారి ఆధ్వర్యంలో కొత్తపేట…
జనం న్యూస్ ఆగష్టు 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ఉద్యమ కారులకిచ్చిన హామీలను వేంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు ఇమ్మిడిశెట్టి రవీందర్ అన్నారు సోమవారం రోజున హన్మకొండ జిల్లా అధ్యక్షుడు…
జనం న్యూస్ 12 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎస్ కోటలో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో భోజనం బాగోలేదని అడిగినందుకు హాస్టల్ విద్యార్థులపై సత్యనారాయణ గారు బెదిరింపు చర్యలు, తక్షణమే వార్డెన్ ను సస్పెండ్ చేయాలని…